NEWS

NEWS

వన్య ప్రాణుల సంరక్షణ…!

‘‘దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.’’ దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి.…

మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ పట్టణానికి చెందిన…

గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి సై అంటున్న బిజెపి నేత కప్పర 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గ తిగుల్ గ్రామానికి బిజెపి సీనియర్ నాయకుడు కప్పర ప్రసాద్ రావు కెసిఆర్ పై పోటీకి సిద్ధం అంటున్నారు. 30 సంవత్సరాల కిందట ఎబివిపి విద్యార్థి గా గజ్వేల్ లో  తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన  జర్నలిస్టుగా సుధీర్ఘ కాలం  పని చేస్తున్నా… బిజేపి కీలక నేతలతో  సన్నిహితంగా…

తేజస్​ మిథున్​రెడ్డి మృతికి కారకులయి వారిపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్​అభిషేక్​ అగస్త్య

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్​లో మున్సిపల్​ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పై కప్పు తెరిచి ఉంచడంతో నాలుగేళ్ళ బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!..:

*దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్ తదితరులతో మంత్రి సమావేశం *తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు   ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్,సెప్టెంబర్6: దుబాయ్ లోని అవీర్…

పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో భారీగా వాగు ఉధృతంగా పారుతుండడంతో వాగు దాటడంలో అనేకమంది రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి కల్వటు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మదన్ పల్లి గ్రామం రైతులు కోరుతున్నారు. వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో పొలాలకు వెళ్లే…

బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాం

ఓట్లు బిసిలవి-పదవులు అగ్రకులాలకు ఇంకెన్ని రోజులు. ఈనెల 10న జరిగే బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన బీసీ సంఘాల నేతలు. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్. తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాంమని బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు…

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, బాధితుడు భూక్యా తిరుపతి నాయక్, అతని భార్య మౌనిక విజ్ఞప్తి చేశారు. బొత్తలపర్రె గ్రామంలోని సర్వే…

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

వడగండ్ల వానలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రత్నారెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని రైతులను మోసానికి గురిచేస్తూ…

నవ సమాజ నిర్మాతలు గురువులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై…