NEWS

NEWS

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

కవి, గాయకుడు జయరాజ్‌కు 2023 ‘కాళోజీ’ అవార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06 : ‌పద్మవిభూషణ్‌, ‌ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే అవార్డు 2023 గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. ప్రతి యేటా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!

దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల కోసం మంత్రి కేటీఆర్‌ ‌ప్రయత్నం దుబాయ్‌ ‌భారత కాన్సుల్‌ ‌జనరల్‌ ‌కార్యాలయ, ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్‌ ‌లాయర్‌ ‌తదితరులతో మంత్రి సమావేశం తాజాగా దుబాయ్‌ ‌రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 6 : ‌దుబాయ్‌లోని అవీర్‌ ‌జైల్లో శిక్ష…

పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల ఎజెండా స్పష్టం చేయాలి

ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్నాం కీలక అంశాలపై చర్చకు మాకు అవకాశం కావాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అజెండా…

నిండుకుండలా శ్రీరాంసాగర్‌

నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌6 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భారీగా కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు ఇన్‌లో, ఔట్‌ ఎలో 89,094 క్యూసెక్కులుగా ఉంది.…

మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ…

‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్‌ ‌ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది.…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు ఏడాది

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ’భారత్‌ ‌జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది.  పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు  శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్‌ ‌భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర…

అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక…

మధ్యంతర ఎన్నికలలో అనుకూల ఫలితం

దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్‌ ‌నేతృత్వంలో ఆవిర్భవించిన  తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో…