NEWS

NEWS

వంగివంగి దండం పెట్టే  రోజుల్లోనే శివంగిలా గర్జించిన ఐలమ్మ

ప్రజాతంత్ర  చేవెళ్ల డివిజన్ సెప్టెంబర్ 26: చేవెళ్ల మండల కేంద్రంలో వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను భూస్వాములును…

 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని మానవుడికి దైవభక్తి కలిగి ఉంటే సన్మార్గంలో నడిచి సమాజంలో పదిమందికి మేలు చేస్తారని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. వినాయక చవితి నిమజ్జనం లో భాగంగా శ్రీ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా నిమజ్జన,…

ఓసీల్లో కలవాలన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : సామజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ముదిరాజ్ లని తప్పుదోవ పట్టించేలా తీన్మార్ మల్లన్న సోమవారం తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన బిసి సంఘాల సదస్సులో ముదిరాజ్ లను ఓసీలల్లో కలవాలని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్ అన్నారు. తీన్ మార్…

వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వైద్యుల నిర్లక్ష్యంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ జిల్లా  ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు బీసీ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని  బెగ్గర్స్ కాలనీకి చెందిన బీసీ సంఘం సభ్యుడు మహమ్మద్…

మహాలయ అమావాస్య, తేరి శక్తి పీఠాలకు ప్రత్యేక రైళ్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారతీయ రైల్వే ‘ఉలా రైల్’ అత్యంత విజయవంతమైన భారత్ గౌరవ్ రైల్ పథకం కింద మహాలయ అమావాస్యకు, తీరి శక్తి పీఠ యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెప్తారు. వారిని నమ్మొద్దు. వారి మాటలు నమ్మొద్దు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా రూ.10 వేల ఆర్థిక  సహాయం చేశారా.. అంటూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో…

హెల్త్ ఈజ్ వెల్త్.. వితౌట్ హెల్త్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ హెల్త్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: హెల్త్ ఇజ్ వెల్త్.! వితౌట్ హెల్త్ దేర్ ఇజ్ నో మీనింగ్ ఆఫ్ వెల్త్. క్రీడలతో ఏలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, మీ ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో భాగస్వామ్యమై బాగా ఆడి విజయాలు సాధించాలని రాష్ట్ర…

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భవిష్యత్తు తరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ…

గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

బలహీన వర్గాలను అణిచివేసే కుట్ర సహించం ప్రజా ప్రయోజనాల బిల్లులను వ్యతిరేకించడం మీకు సమంజసమా.. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం గవర్నర్ వ్యవస్థకే కళంకం కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు అభ్యర్థిత్వలను తిరస్కరించడం బడుగులపై కక్ష సాధింపే. పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు…

మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించ లేదు డిసిసి ప్రెసిడెంట్ చల్లా నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ప్రకటించలేదని, ఎవరైనా అలా ప్రచారం చేసుకుంటే సహించేది లేదని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి హెచ్చరించారు. మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి కార్యదర్శి యేలిమేటి అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్…