NEWS

NEWS

దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన

కెసిఆర్‌ ‌నాయకత్వంతో మారిన ముఖచిత్రం అభివృద్ధి నమూనాలు కోకొల్లులగా అమలు మళ్లీ కెసిఆర్‌ ‌నాయకత్వాన్ని బలపరచాలి ఐడిసి ఛైర్మన్‌ ‌వేణుగోపాలాచారి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని మాజీ కేంద్రమంత్రి,ఐడిసి ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు…

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

  :తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు…

ఆమనగల్లులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి నిప్పు కనిక చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఆమనగల్లు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులా మాలలు వేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్సై…

హైదరాబాద్ ఎంపీ అసద్ కు వయనాడ్ లో పోటీ చేసే దమ్ముందా

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే వయానాడ్ లో పోటీ చేయాలని తన స్థాయి మరిచి ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం మానుకోవాలని యువజన కాంగ్రెస్  నాగర్ కర్నూల్  పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి, కడ్తాల కోఆప్షన్ మెంబర్ జహంగీర్…

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 26: సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజఆగిరెడ్డి చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ముడిమ్యాల సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి…

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఒకప్పటి హైదరాబాద్‌ వేరు.. ప్రస్తుత హైదరాబాద్‌ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం…

గ్యారెంటీ లేని డిక్లరేషన్లను ప్రజలు నమ్మరు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 :  తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు, కల్లి బొల్లి మాటలను నమ్మే స్థితిలో లేరని కడ్తాల్ జెడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలపై ధ్వజమెత్తారు. 60 సంవత్సరాలు…

వంగివంగి దండం పెట్టే  రోజుల్లోనే శివంగిలా గర్జించిన ఐలమ్మ

ప్రజాతంత్ర  చేవెళ్ల డివిజన్ సెప్టెంబర్ 26: చేవెళ్ల మండల కేంద్రంలో వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను భూస్వాములును…

 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని మానవుడికి దైవభక్తి కలిగి ఉంటే సన్మార్గంలో నడిచి సమాజంలో పదిమందికి మేలు చేస్తారని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. వినాయక చవితి నిమజ్జనం లో భాగంగా శ్రీ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా నిమజ్జన,…