NEWS

NEWS

యోగ క్రీడాకారులను  ప్రోత్సాహం  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బాల్యం నుంచే యోగ సాధన నిరంతరంగా చేస్తూ జాతీయస్థాయిలో మెడల్స్ ను సాధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీర్వదించారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో మంగళవారం రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన సిద్దిపేట జిల్లా యోగ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగ…

ఘనంగా ఈసీఐఎల్ లో చిట్యాల ఐలమ్మ 128 వ జయంతి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వీరనారి  చిట్యాల ఐలమ్మ సేవలో చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల ఐలమ్మ 128వ జయంతి పురస్కరించుకొని  తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో  ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు  సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్, ప్రభుదాస్ లు  ఈసీఐఎల్…

రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ,(చాకలి చిట్యాల ఐలమ్మ 128 వ జయంతిని మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి, స్థానిక సర్పంచ్…

నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

కూకట్ పల్లి  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : యూపీఈ కి చెందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ మెగా మాల్ ను, మొట్టమొదటి లులు మాల్ ను హైదరాబాద్ నగరంలో 300 కోట్ల పెట్టుబడులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మొదటి లులు మాల్ ను…

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలో కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిట్కుల్ లో  ఐలమ్మ కాంస్య  విగ్రహం వద్ద నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ తొలి…

ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం..?

తమలపాకుతో తాను ఇట్లాంటే   మొద్దు పరకతో  నేను ఇట్లంటి    అన్నట్లుంది  బీజేపీ  నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా   స్టాంప్‌ ‌కుంభకోణ ంలో  కోట్లు  మింగినోడిని  పార్టీలోకి   నీవు  తీసుకొస్తే,  గ్యాంబ్లింగ్‌   ‌కాసినో, ఆన్లైన్‌ ‌బెట్టింగ్‌,   ‌నార్కోటిక్స్ ‌లో  ఆరితేరిన  వాడిని   నేను  తీసుకొస్తా ఎవరు కాదంటారో…

తెలంగాణకే గర్వకారణం చాకలి ఐలమ్మ

భూ పోరాటంలో పాలకుర్తి చుట్టు పక్కల గ్రామాలైన బమ్మెర, దర్ధెపల్లి,వల్మిడి, ముత్తారం, మల్లంపల్లి,వావిలాల గ్రామాల ప్రజలు ఉత్తేజితులై పోరుబాటన నడిచారు.ఈ పోరుబాటలో తన కుటుంబ సభ్యులందరిని పోగొట్టుకొన్నప్పటికి పోరుబాటను మాత్రం వీడని వీరనారీమణి ఐలమ్మ. తెలంగాణల దొరల మాటలకు, చేతలకు, తిరుగులేని సమయాన బాంచెన్‌ దొర నీ కాల్మొక్త…. అనే రోజుల్లో, దొర పేరు చెబితేనే…

గవర్నర్‌ ‌గారు..ఇదేం పద్దతి..?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌దాసోజు శ్రవణ్‌, ‌కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌నిర్ణయించడం దారుణమని  రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్‌ ‌రావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌, ‌కుర్ర…

అన్ని పాఠశాలల విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకం

అమలుకు విద్యా శాఖ కసరత్తు  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మాడల్‌ ‌స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్‌ ‌పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ ‌స్కూళ్లు 642, మాడల్‌ ‌స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకుపైగా…

రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం…సంపద లూటీ

ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత హామీలు టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-1 ‌పరీక్షపై హైకోర్టు తీర్పు బిఆర్‌ఎస్‌కు చంపపెట్టు దాచుకోవడం దోచుకోవడం మాత్రమే కేసీఆర్‌కు తెలుసు యువత ఉసురు తీస్తున్న కేసీఆర్‌ ‌పాలన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి విమర్శ కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌రాష్ట్రంలో వనరులు లూటీ అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని…