దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు
పాట్నా,ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,సెప్టెంబర్25 ః సెప్టెంబర్ 24: బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు.…
