NEWS

NEWS

దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు

పాట్నా,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25 ః ‌సెప్టెంబర్‌ 24: ‌బీహార్‌ ‌రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు.…

పుట్టే ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 25: ‌గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల  నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా  ఎక్కువే.  2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా…

‌బ్రిజ్‌భూషణ్‌ ‌కు బిగుస్తున్న ఉచ్చు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ చీఫ్‌, ‌బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌సింగ్‌కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఆయనకు…

నగదు పోయిందా..ఐతే ఇలా చేయండి

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌యూనిఫైడ్‌  ‌పేమెంట్స్ ఇం‌టర్‌ (‌యూపీఐ) రాకతో  దేశంలో డిజిటల్‌ ‌లావాదేవీల విప్లవం మొదలైంది. దీని ద్వారా సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతుంటాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ…

దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

డీలిమిటేషన్ గణాంకాల పై కేటీఆర్ ట్వీట్ ” డీలిమిటేషన్ (నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది.. మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే  మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము.. కేంద్రం…

ఐటి చెల్లింపుల్లో పారదర్శకతకే కొత్త చట్టాలు

చట్టాలపై అవగాహన తప్పనిసరి స్వచ్ఛంద సంస్థలకు రిజిస్ట్రేషన్ అవసరం సదస్సులో ఐటి కమిషనర్ బాలకృష్ణ కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 :  ఆదాయపన్ను చెల్లింపులు, రాయితీలపై స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన తప్పనిసరని ఇన్ కమ్ టాక్స్ (ఎగ్జెన్షన్స్) కమిషనర్ బి బాల కృష్ణ అన్నారు.…

రానున్న ఎన్నికల్లో పరిగి లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నేనుంటానని బీసీ సంఘం నాయకులు కుమ్మరిపల్లి లాలయ్య తెలిపారు.  2018 ఎమ్మెల్యే నామినేషన్ లో  మన పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేయడానికి వెళ్లినానని కొద్ది క్షణాల్లో…

14 కోట్ల రూపాయలతో గుమ్మడిదల గ్రామ సమగ్ర అభివృద్ధి

ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కుల సంఘాల భవనాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత త్వరలోనే నిరుపేదలకు 75 గజాల ఇళ్ల స్థలాల పంపిణీ పటాన్ చెరు, ప్రజాతంత్ర,…

చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల సమ్మె 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 25: చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె ప్రారంభం అయ్యిందని సిఐటియు నాయకులు అల్లి దేవేందర్ అన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్నటువంటి పారితోషకాలను 18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని దేవేందర్ అన్నారు.ఆశా…

అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారు ఎమ్మెల్యే మాధవరరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, పాదయాత్ర చేస్తుంటే అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్…