NEWS

NEWS

33 ‌మంది తెలంగాణ నేతన్నలకు కేంద్రం 30 లక్షల ఆర్థిక సహాయం

దేశ వ్యాప్తంగా.. 68 మంది ఖాతాల్లోకి నిధులు విడుదల చేసిన కేంద్ర టెక్స్‌టైల్‌ ‌మంత్రిత్వ శాఖ కేంద్ర నేతన్నల సంక్షేమ నిధి నుంచి నిధుల విడుదల ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌పేరిట స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు భారీ ప్రచారం జరుగుతోందన్న కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ.ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు…

సస్యశ్యామలంగా మారిన తెలంగాణ

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 :  ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని,పేదలు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని,మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా…

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో 50 కోట్లతో పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య…

‌నేడు గణేశ్‌ ‌నిమజ్జనం..శోభాయాత్ర

భారీగా ఏర్పాట్లు  చేసిన ప్రభుత్వం •ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు •శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌నగరంతో పాటు పలు ప్రాంతాల్లో  గణేశ్‌ ‌నిమజ్జనం గురువారం జరుగనుంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌ ‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల చెరువల వద్ద ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాం• ••నీయ…

‌గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఈషా సింగ్‌ ‌టీంకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అభినందనలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 ‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ‌టీం ఈవెంట్‌ (‌షూటింగ్‌)‌లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌ ‌టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు.  ఈషా సింగ్‌ ‌టీం  1759 పాయింట్లతో భారత్‌ ‌కు గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించి,…

తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో, పద్మశాలీ సంఘం నిర్వహించిన జయంతి వేడుకల్లో బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా,…

కుల సంఘాలకు సి ఎం కే సి ఆర్‌ ‌పెద్ద పీట

14 ఆత్మ గౌరవ సంఘల భవనాలు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 ‌రాష్ట్రంలో కుల సంఘాల అభ్యునితికి కోసం పెద్ద పీట వేస్తూ ఆత్మ గౌరవ సంఘ మంజూరు చేస్తున్న సి ఎం కే సి ఆర్‌ ‌కు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దాన్యవాదాలు తేలిపారు.బుధవారం మహేశ్వరం…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…