చట్టాలు ఎవరికి చుట్టమో ప్రజలకు తెలుసు !
దేశంలో ఇప్పటికీ ఓ వందమంది ప్రముఖులు-న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు-ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు.90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్, కవి రచయిత వరవర రావు, విద్యావేత్త స్వయానా డాక్టర్ బి.ఆర్.…
