కాంగ్రెస్లో కోటా పంచాయితీ… పోరుబాటలో బీసీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : సమాజంలో అధికశాతం జనాభా కలిగిన బలహీన వర్గాల పట్ల ఇంతకాలం రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని, ఇక ఎంతోకాలం ఈ అన్యాయాన్ని సహించేదిలేదంటున్న బీసీలు ఉద్యమించేందుకు సిద్దపడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీలకు బిన్నంగా బీసీ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైనారు. ఆయా పార్టీలలో జనభా ప్రాతిపదికన(మేమెంతో…మాకు అంత అన్న…
