NEWS

NEWS

అన్ని దానాల కన్నా అన్నదానం మహాదానం

*గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి అన్నారు. గజ్వేల్ లో శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి కిషన్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆకలిగా…

అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కేటాయించాలి

•కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి దుర్గేష్ విజ్ఞప్తి ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తానతో పాటు తమ తాత, తండ్రి మూడు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి తమ జీవితాలను అంకితం చేసిన తన కుంటుంబానికి న్యాయం చేసేలా తనకు అచ్చంపేట్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి…

టీఎస్ డిఎఫ్ ప్యానల్ ను గెలిపిస్తే ఆరోగ్య తెలంగాణ కోసం కృషి

•తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం కో-కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తెలంగాణ రాష్ట్ర మెడికల్ కి జరుగుతున్న ఎన్నికల్లో ‘తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం(టీఎస్ డిఎఫ్)’ ప్యానల్ ను గెలిపిస్తే వైద్య గంగంలో పెను మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని టీఎస్ డిఎఫ్ కో-కన్వీనర్…

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం

•మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే మాలమహానాడు లక్ష్యమని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ,…

తొలగించిన అధికారుల స్థానంలో కొత్తవారు

ప్యానెల్‌ ‌జాబితాను పంపించిన సిఎస్‌ ‌హైదరాబాద్‌ ‌సిపి రేసులో సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌12:  ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్‌ ‌పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీ పోస్టులకు, రవాణా,…

కాంగ్రెస్‌ ‌నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా

అధికార పార్టీకి అనుకూలంగా డీజీపీ• వ్యవహార శైలి…వెంటనే తొలగించాలి పోలీసుల తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన…

నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు గురువారం ప్రతి పాఠశాల, కళాశాలలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలతో…

‘‘‌హ్యాట్రిక్‌ ‌విజయం’’ నమోదు దిశగా వొడితల సతీష్‌ ‌కుమార్‌

‌హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల శంఖారావాన్ని సిఎం పూరించనున్నారు. లక్షమందితో బహిరంగ సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని స్థానిక గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారా హుస్నాబాద్‌లో తిరుగులేని శక్తి బీఅర్‌ఎస్‌ ‌పార్టీకే ఉండనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌…

హుస్నాబాద్‌లో ‘‘గులాబీ జన జాతర’’కు సన్నాహాలు

15న జరిగే సిఎం కేసీఆర్‌ ‌సభకు విస్తృతంగా ఏర్పాట్లు హ్యాట్రిక్‌ ‌దిశగా ఏర్పాట్లపై ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌నిరంతర పర్యవేక్షణ హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌హుస్నాబాద్‌లో ఎక్కడ చూసినా గులాబీ సైన్యాలు కదం తొక్కుతున్నాయి. గులాబీ సైనికుల పదఘట్టనలతో.. హుస్నాబాద్‌ ‌మారుమోగుతుంది. నియోజకవర్గం గులాబీ వర్ణాన్ని సంతరించుకుంటుంది. గులాబీ పార్టీ అధినేత, సిఎం…

కారును పోలిన గుర్తులను తొలగించాలి

‌హైదరాబాద్‌, అక్టోబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ దిల్లీ హైకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌ఫ్రీ సింబల్స్ ‌లిస్ట్‌లో ఉన్న రోడ్డు రోలర్‌లాంటి గుర్తులతో బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొనగా..దీనిపై నేడు విచారణకు వొచ్చే…