NEWS

NEWS

అన్ని పార్టీల్లో బిసీ నినాదం

జనాభా ప్రాతిపదికన టెకెట్ల కేటాయింపుకు డిమాండ్‌ ‌కాంగ్రెస్‌, ‌బీజేపీలకు పీటముడిగా మారిన అభ్యర్థుల ఎంపిక ముందే లభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు ఉపశమనం హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 : ‌నవంబర్‌ 30‌న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిసీ అభ్యర్ధిత్వాల కోసం ఆ వర్గాల నుండి బలమైన డిమాండ్‌ ‌వొస్తున్నది. జనాభాలో 52 శాతం ఉన్న…

తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుంది

బంగారు తెలంగాణ కాదు..బంగారు కుటుంబం చేసుకున్నారు ముస్లిమ్‌ ‌మైనార్టీ వోట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసి సంతోష పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పైసలను దారి మళ్లిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంకా దళిత బంధు చేరలేదు కేంద్ర మంత్రి భగవంతు కుభ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం…

ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలి

శరత్సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్ 12: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి కలెక్టర్ శరత్    ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన…

పోలీసుల తనిఖీలలో భారీగా నగదు పట్టివేత

తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా తాండూర పట్టణంలో  పోలీసులు చేపట్టిన తనిఖీలలో భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పక్కగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా  గురువారం పట్టణ పోలీసులు  పట్టణంలోని వినాయక చౌక్ లో…

గుండెల నిండా గులాబీ జెండాతో ఘనమైన విజయం సాధిద్దాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: దశబ్దాల ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది మనమే, మళ్ళీ గెలిచేది మనమే మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కావడం ఖాయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్…

కొండాపూర్ శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ దసరా వేడుకలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ. దసరా వేడుకలను శేరిలింగంపల్లి నియోజక వర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి  గ్లోబల్ పాఠశాలలో గురువారం  నిర్వహించారు.విద్యార్థినీ,విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆడిపాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా వేడుకలను తమ శ్రీనిధి  గ్లోబల్…

కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించి రేప్ చేసిన కేసులో నింధితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత కుంబం శివకుమార్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బంజారా మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందుబాయి, ప్రతినిధులు దేవి, కె.చిట్టి, జే.సోనీ చిట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు…

బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు…మహేశ్వరం గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12 : మహేశ్వరం నియోజకవర్గానికి అలుపెరగని బాటసారిలా కృషి చేస్తున్న సబితమ్మ వెంటే మేము అంటు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వేలాది కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి చేసిన మంత్రి అంటూ కందుకూరు మండలం సార్లరావుల పల్లి గ్రామ సర్పంచ్ రజిత ప్రవీణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు.తెలంగాణ రాష్ట్ర…

ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆమనగల్ గ్రామర్ హై స్కూల్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయునిలు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ  సంబరాల్లో పాల్గొని  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు…

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆమెతోపాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గాంధీ భవన్…