NEWS

NEWS

కెసిఆర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం…

అన్ని స్థానాల నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

•పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేషనల్ పీపుల్స్…

వికారాబాద్ లో బీఆర్ఎస్ ‘మేనిఫెస్టో సంబరాలు’

కేసీఆర్ నాయకత్వం వర్థిలాలి : బీఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్15: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని,ఈ మేనిఫెస్టోతో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ ఎస్…

సీఐఐ తెలంగాణ గ్రీన‌థాన్ విజేత‌ల‌కు రూ.1ల‌క్ష విలువైన హెల్త్ కార్డ్

•కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్ట‌ర్ బి.భాస్క‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 15 : కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఫిట్ నెస్ నియమాల‌ ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహించడానికి సీఐఐ తెలంగాణ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ ఈవెంట్ కార్పొరేట్ గ్రీనథాన్ నాలుగో ఎడిషన్ ఆదివారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన సీఈఓలతో సహా వెయ్యిమంది…

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి…

కాంగ్రెస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు నియోజకవర్గాలు మాత్రమే వెలుపడ్డాయి. మిగతా ఎనిమిది నియోజకవర్గాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన  నియోజకవర్గాల అభ్యర్థులు  భట్టి విక్రమార్క ( మధిర),…

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుండి 5గురు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన జాబితాలో… సంగారెడ్డి నుండి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి, ఎస్‌సి రిజర్వుడు ఆందోల్‌ నుండి దామోదర రాజనర్సింహా, గజ్వేల్‌…

తెలంగాణలో సర్వేలు ఏం చెబుతున్నాయి

  ఒకవేళ బిఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్‌ఎస్‌కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్‌. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్‌ సర్వేకూడా బిఆర్‌ఎస్‌కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు…

బతుకమ్మ మెట్లు శుభ్రం చేస్తూ ప్రమాదశాత్తు ముగ్గురు సఫాయి కార్మికులు మృతి

పండుగ వేళ తీగుల్‌ గ్రామంలో విషాదం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవపూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బతుకమ్మ పండగ సంబురాల్లో భాగంగా తిగుల్‌ గ్రామంలోని పటేల్‌ చెరువు కట్ట వద్ద గల బతుకమ్మలను వేసే ఘాట్‌ వద్ద పిచ్చి చెట్లు మొలవడంతో చెట్లను నిర్మూలించే…

పొన్నాల ఇంటికి మంత్రి కెటిఆర్‌

సిఎం కెసిఆర్‌ సూచన మేరకు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం నేడు సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర అసెంబ్లీకి ఇంకో నెలన్నరకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఆ దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌…