NEWS

NEWS

అమీన్ పూర్ మున్సిపాలిటీ పలు కాలనీలలో పర్యటించిన కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని  వందనపురి కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వందనపురి కాలనీ, భరత్ నగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, నల్లూరి హైట్స్, ఎస్ ఎల్ ఎన్ హోమ్స్ కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు…

కెసిఆర్ నగర్  ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేట అర్బన్ మండలంలోని రెండవ వార్డులో కేసీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ  సంబరాల్లో పాల్గొని  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత…

మాస్టర్ మైండ్ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో గల మాస్టర్ మైండ్ పాఠశాలలో గురువారంబతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి.వేడుకల్లో భాగంగా  విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి అడిపాడారు.అమ్మాయిల అటపాటలతో యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

ఆమునగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 12 :  తెలంగాణ అస్తిత్వానికి.. సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటారన్నారనీ  కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు.  గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఘాట్ దగ్గర, చెరువు…

15 నుంచి ఆమనగల్లు కన్యకా పరమేశ్వరి దేవాలయం లో దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 12 : ఆమనగల్ పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి బికుమండ్ల…

పండుగ సీజన్ కోసం ‘లెక్సస్ ఈఎస్ క్రాఫ్టెడ్ కలెక్షన్-2023’ విడుదల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : పండుగ ఉల్లాసాన్ని మరింత పెంచేందుకు, లెక్సస్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన లెక్సస్ ఇఎస్ మోడల్ ‘క్రాఫ్టెడ్ కలెక్షన్-2023’ను విడుదల చేసినట్లు లెక్సస్ ఇండియా ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిమిత ప్రత్యేక ఎడిషన్ ప్రత్యేక ఈఎస్ యొక్క సహజమైన శైలి, అధునాతనతను మెరుగు…

అభివృద్ధి చేశా ఆదరించండి -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 12: ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేకం హామీలను నెరవేర్చడం జరిగిందని, ఒక సారి నేను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ బాలాజీ…

పోలీసుల తనికీలలో రూ.2.50 నగదు పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలలో రూపాయలు 2.50 వేలు నగదును పట్టుకున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విలేమున్ చౌరస్తాలో పోలీసులు చేపట్టిన తనిఖీలలోబైక్ పై తరలిస్తున్న రూ 2.50 లక్షల నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో వాహనాల…

బిజెపి నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటుబిజెపి ఆర్భన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తప్పు చేసిన బిఆర్ఎస్ నాయకులను వదిలేసి బిజెపి నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు పురుమాండ్ల నరసింహారెడ్డి విమర్శించారు.గురువారం సిద్దిపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసుల చర్యను…

సందీప్ హాస్పిటల్,లోహిత్ సాయి హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేటలోని సందీప్, లోహిత్ సాయి హాస్పిటల్స్ ను తక్షణమే సీజ్ చేయాలని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కు చెందిన బిఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని సందీప్ హాస్పిటల్లో పిల్లలు కావడం లేదని పాలమాకులకు చెందిన రేబర్తి రేణుకచేరారని ,ఆరోగ్యంగా ఉన్న మహిళను పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ చేస్తామని గత…