NEWS

NEWS

శేరిలింగంపల్లిలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్  మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్…

ఉద్యమాల ముద్దుబిడ్డను ఒకసారి ఆశీర్వదించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : మీలో ఒకరిగా ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి గత 40 సంవత్సరాలుగా మీతో నడిచిన తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో…

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి   ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా…

ఎన్నికల నేపథ్యంలో ఆమనగల్లు లో పోలీసులు కవాతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సోమవారం  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది తో ఫుట్ పెట్రోలింగ్ /కవాతు ను గ్రామంలోని గుర్రం గుట్ట కాలనీ, హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ ను ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈ మేరకు సోమవారం చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో …

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రతి దుకాణాదారుడు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  అన్నారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సాలెమ్మ దుకాణం పై దాడులు నిర్వహించి 55 లిక్కర్ బాటిల్లను  16 బీర్లను…

గీతమ్ రక్తదాన శిబిరం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30:  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది…

ఎమ్మెల్యే జిఎంఆర్ కు సబ్బండ వర్గాల మద్దతు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సబ్బండ వర్గాల ఏకగ్రీవ మద్దతుల పరంపర కొనసాగుతూనే ఉంది. పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన క్షత్రియ రాజ్ పుత్ సమాజ్, పెరిక సంఘం, చర్చి…

మహేశ్వరంలో కలయిక లేని కాంగ్రెస్

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : మహేశ్వరం నియోజక వర్గంలో కలయిక లేని కాంగ్రెస్ గా మారింది.ప్రచారంలో మాత్రం  బిఆర్ఎస్ దూసుకుపోతుంది.కాంగ్రెస్ లో నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన నేతలు టిక్కెట్ రాక డీలా పడిపొయారనెది స్పష్టంగా అర్థమవుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేప భాస్కర్ రెడ్డి ఒకవైపు చిగురింతపారిజాత నరసింహారెడ్డి ఒకవైపుఏనుగు జంగారెడ్డి మరోవైపు విచిత్ర…

గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా…