NEWS

NEWS

ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై పోటీ రచ్చ సుభద్రరెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై గజ్వేల్ లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అధ్యక్షురాలు, తొలి, మలి దశ ఉద్యమాకారిణి రచ్చ సుభద్రరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో పార్టీ మేనిఫెస్టోను ఆమె విడుదల చేసి తొలి జాబితాను ప్రకటించారు.…

కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌ను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : కర్ణాటక డిప్యూటీ సిఎం ఎఫ్‌కె శివకుమార్‌ను సోమవారం నోవాటెల్ హోటల్‌లో అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు వరకాంతం కలహర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం శివకుమార్‌ తో పలు రాజకీయ…

గౌడ జనాభా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అధిక శాతం ఓటు బ్యాంకు కలిగిఉన్న గౌడ సామాజిక వర్గానికి జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించి న్యాయం చేయాలని గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ‘గోపా’ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.…

అమీన్ పూర్ కాంగ్రెస్ లో భారీ కుదుపు

బిఆర్ఎస్ లో చేరిన కాటా ప్రధాన అనుచరుడు పట్లోళ్ల భాస్కర్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమీన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఇక ఖాళీ రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు అభివృద్ధి మా తారక మంత్రం పటాన్ చెరు,ప్రజాతంత్ర,…

బిసి సంక్షేమం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తొ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భేటీ

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తో భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్యతో తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బిసి…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు -బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం -తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి – పలువురు బీజేపీలో చేరిక   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో…

‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…