ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన జగదేవపూర్ మున్నూరు కాపు నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు మండల అధ్యక్షుడు కొట్టాల మల్లేష్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ఒక సైనుకుల పని చేయాలనీ అన్నారు. గజ్వెల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమే అని అన్నారు.…









