NEWS

NEWS

చరిత్రను మరుగున పెడుతున్న రాజకీయ విభేదాలు

నేడు ఇందిరా గాంధీ వర్ధంతి, జాతీయ సంకల్పదినం ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దం డులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తు లుగా భావిస్తున్నారు. కాని ఆ ఇరువురు నేతలను జాతికి చెందిన మహోన్నత సంప దగా భావించలేక పోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ…

మానవత్వం.!

మనిషి మానవత్వం మనిషి ఆత్మ(విశ్వాసం)గౌరవం మనిషి నిండు కుండ ధైర్యం మనిషికి మంచి తెలుసు మని(గా)షి వర్షంతో ఆడుకుంటాడు మనిషి ద్వివలే నటన కర్త మనిషి జీవనం వయస్సుతో ఉంటుందని మరిచిపోయి డబ్బుతో స్నేహం చేస్తాడు మనిషి ఒక వస్తువే కానీ వస్తువు తనతో తయారువుతుందని మరిచిపోయి బానిసగా మారి డబ్బు జీవితాన్నీ రెండు చక్రాలుగా…

ఆయారామ్‌.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో…

నవంబర్ 1న కల్వకుర్తికి రాహుల్ గాంధీ రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 1న జరిగే ఎన్నికల భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ వస్తున్నట్లు సిడబ్ల్యూసి నాయకులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్…

ప్రతీ ఒక్కరు దైవచింతన కలిగి వుండాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ప్రతీ ఒక్కరు దైవచింతన కలిగి వుండాలని కుల్కచర్ల మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కలకొండ చంద్రశేఖర్ అన్నారు.మండల కేంద్రంలో నిర్మిస్తున్న శివాలయ అభివృద్ధికి కృషి చేస్తామని సోమవారం మండల కేంద్రంలో వీరు శైవ ఆలయ నిర్వహకులకు 11 వేల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

స్థానిక బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి : అందెల శ్రీరాములు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 30: స్థానిక బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీ రాములు యాదవ్ విన్నవించారు. సోమవారం బాలాపూర్ లో నిర్వహించిన పలు కుల సంఘాలు ఆత్మీయ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలన్ శంకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి…

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తుల్జా భవాని ఆలయంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి…

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

కుల్కచర్ల, ప్రజాతంత్ర 30: బీజేపీతోనే తెలంగాణ  అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మొర్చ ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ బూనేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.సోమవారంనాడు మండలంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి విజయ సంకల్ప యాత్ర …

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపల్ చైర్…

సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో చేరిక బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30:   ఉప్పల్  లో బీఅర్ఎస్ పార్టీ సంక్షేమ పలాలకు ఆకర్షితులై  ప్రజలు మద్దతు పెరిగి భారీగా బలం చేకూర్తోందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం బీఅర్ఎస్ సీనియర్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో బీఅర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి…