NEWS

NEWS

కాంగ్రెస్ కు ఓటు వెస్తే చీకటి బతుకులే

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వారంటీ గ్యారెంటీ లేదు. తాండూరు గడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడ్డ. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్. తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చీకటి బతుకులు కమ్ముకుంటా యని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా…

కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం లక్ష్మీనారాయణ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 31:  కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  కొడంగల్ పట్టణంలోని రేవంత్ రెడ్డి  స్వగృహంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల   తిరుపతిరెడ్డి  సమక్షంలో పలువురు కాంగ్రెస్…

అంతా ఉత్కంఠత… ప్రత్యర్థే అభ్యర్థి అవుతాడా ?..:నేడు సుప్రీమ్ కోర్ట్ తీర్పు

సుప్రీమ్‌ కోర్టులో నేడు వనమా కేసు విచారణ జరపనున్న త్రి సభ్య ధర్మాసం వనమా రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబం సంచనలాకు వేదికగా నిలుస్తూ దేశవ్యాత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు కేసుపై సుప్రీం కోర్టులో…

దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దారుణం

మేం తలచుకుంటే దుమ్ము కూడా మిగలదు ప్రజాశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్‌ ‌‌విమర్శలు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెదవలు సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారని సీఎం కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ,జుక్కల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.…

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే..కోదండరామ్‌ ‌సహకారం అవసరం..

ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కలిసి పనిచేస్తాయి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై పదేళ్లుగా కోదండరామ్‌ ‌పోరాటం వొచ్చే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరామ్‌ ‌సహకారం అవసరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం…

తొమ్మిదేండ్ల నుంచి కరువు లేదు…కర్ఫ్యూ లేదు…

నారాయణ ఖేఢ్‌ ‌దశ, దిశ మారిపోయింది నారాయణఖేడ్‌ ‌చరిత్రలో భూపాల్‌ ‌రెడ్డి మంచి నాయకుడు…మీ కోసం పరితపిస్తాడు ఆశీర్వదించండి..పెద్ద మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్‌కు వోటు ద్వారానే బుద్ధి చెప్పాలి కాంగ్రెస్‌ ‌దద్దమ్మలు గెలువడం చేతకాక దాడులు చేయిస్తున్నరు అట్లా చేయాలనుకుంటే మేం చేయలేమా..? నారాయణఖేడ్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నారాయణఖేడ్‌,…

సిద్ధిపేట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తుల ఉమ?

‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌సిద్ధిపేట అసెంబ్లీ స్థానంపై భారతీయ జనతా పార్టీ(బిజెపి)స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టినట్లు తెలుస్తుంది. సిరిసిల్ల తరహా ఫార్మూలానే సిద్ధిపేటలోనూ అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై స్థానిక నాయకులను పోటీకి దించకుండా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా నర్సంపేటకు చెందిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డిని…

ఎమ్మెల్యే జిఎంఆర్‌కు సబ్బండ వర్గాల మద్దతు

దఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించిన క్షత్రియ రాజపుత్‌, పెరిక సంఘం, పాస్టర్ల సంక్షేమ సంఘం, వడ్డెర సంఘం దసకల జనుల సంక్షేమమే బిఆర్‌ఎస్‌ లక్ష్యం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: పటాన్‌ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే…

టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రమేష్‌

‌వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌…

2036 ఓలంపిక్‌ ‌క్రీడల నిర్వహణకు భారత్‌ ‌వేదిక కానున్నదా.!

‘‘దృఢమైన శరీరంలోనే బలమైన మెదడు ఉంటుంది (స్ట్రాంగ్‌ ‌మైండ్‌ ఇన్‌ ‌స్ట్రాంగ్‌ ‌బాడీ)’’ అనేది క్రీడా నినాదం. దేహ దృఢత్వానికి పునాది క్రీడలు. ప్రపంచ క్రీడా పో టీల్లో సర్వోత్తమమైనవి ఓలం పిక్‌ ‌క్రీడలు. 1896లో గ్రీస్లో ప్రారంభమైన ఓలంపిక్‌ ‌క్రీడ లు నాలుగేళ్లకు ఒకసారి నిర్వ హిస్తూ చివరగా 20 20లో జపాన్లో నిర్వహిం…