NEWS

NEWS

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే ఎన్నికల్లో  ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు అధికార బిఆర్‌ఎస్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆలస్యంగానైనా సమర్దవంతమైన అభ్యర్ధులను పోటీలో ని)బెట్టేందుకు ఈ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ అధినేత,…

ఎమ్మెల్యే కాలే యాదయ్య ను ఇంటికి పంపాలి 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 03: బీఎస్పీ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజా మహేద్ర వర్మ అన్నారు.చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం బీఎస్పీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి రాజా మహేంద్ర వర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలను నట్టేట ముంచిన…

శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 3: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లికి చెందిన గోపనపల్లి ఆటో యూనియన్ సభ్యులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ పెట్ డివిజన్ చెందిన  భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు…

జేపీకి హిమాయత్‌నగర్‌ కార్పొరేటర్ రాజీనామా

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 03 : బిజెపి హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ గడ్డం మహాలక్ష్మీరామన్ గౌడ్, ఆమె భర్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం రామన్ గౌడ్ శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ నియోజవర్గం అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గత రెండు సంవత్సరాలుగా తమను మా నసికంగా,…

కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3:  రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2010  వారణాసి  బ్యాచ్ కు చెందిన ప్రియరంజన్ శ్రీవాస్తవ, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2012  బ్యాచ్ చెందిన వినోద్ కుమార్ అహిర్వార్ లను  భారత ఎన్నికల కమిషన్, రంగారెడ్డి జిల్లా జిల్లా…

పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు త్వరితగతిన ఏర్పాటు చేయాలి కలెక్టర్ భారతి హోలీకేరీ

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3:  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ సేక్టోరల్ అధికారులతో పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల…

బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి ఉద్యమకారులు ముజీబ్ ఖాన్

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఉద్యమకారులు మద్దతు ఉంటుందని ఉద్యమకారులు ముజీబ్ వీరమని ప్రకాష్ గౌడ్ వెంకటయ్య ఇస్మాయిల్ మహేష్ గౌడ్ తదితరులు పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలోని పాత తాండూర్ లోని ముజీబ్ ఖాన్ ఆయన నివాసంలో   విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు…

స్మశానంలో నిద్రించిన ఢిల్లీ వసంత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఢిల్లీ వసంత్ కు టికెట్ దక్కపోవడంతో ఆయన గురువారం రాత్రి స్మశానంలో నిద్రించారు. తాను  డిల్లీకి  పాదయాత్ర చేయడానికి కారణమైన రైతు సమాధి వద్ద నిద్రించి నిరసన తెలిపారు. చెరుకు రైతుల సమస్యలను జాతీయ…

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల నిర్మాణం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 :  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతామని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కో ఆప్షన్ మెంబర్ జహంగీర్ బాబా అన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా, మండల కేంద్రంలోని పలు…

గిన్నీస్ రికార్డు కోసమే కాళేశ్వరం కట్టారు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : కాళేశ్వరం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని, లేనిపక్షంలో తాను బయటపెడతామని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ లకు పరిష్కార మార్గాలు ఏమిటి?’ అంశంపై…