దేశంలోనే ‘దళితబంధు’ తెచ్చింది ఒక్క కేసీఆర్..బీఆర్ఎస్ పార్టీ మాత్రమే…
పదేళ్ల పాలనలో అంతా ప్రశాంతతే… ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు…లాఠీచార్జి లేదు…ఫైరింగ్ లేదు… ధరణి వల్ల దలారులు, లంచావతారాల బెడద తప్పింది చెరువులను బాగుచేసుకోవడం, చెక్ డ్యాంల నిర్మాణాలను కాంగ్రెస్ ఎందుకు చేయలేదు.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు లోకమంతా ప్రైవేట్ మయం చేస్తున్న మోదీ భైంసా, ఆర్మూర్ ప్రజా…






