NEWS

NEWS

ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 :  బిజెపి అభ్యర్థి ఆచారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేసి ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయానని ఒక్కసారి అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని మూర్తుజాపల్లి, విఠాయిపల్లి ,చంద్రయన్ పల్లి తాండలో…

కాంగ్రెస్ ప్రచారానికి అనూహ్య స్పందన

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  03: కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను  గెలిపించాలని  శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ వరగంటి వెంకటేష్    గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని  గెలిపించాలని  ప్రజలను  కోరారు . కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను…

అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 : అభివృద్ధి సంక్షేమ పథకాలే తన గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. గెలుపే ధ్యేయంగా గుర్క జైపాల్ యాదవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం కడ్తాల మండలంలోని రేఖ్య తాండ గ్రామపంచాయతీలో స్థానిక జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ తో కలిసి ఇంటింటి ప్రచారం…

ఆరు నూరైనా మల్లారెడ్డి గెలుపును ఆపలేరు రాహుల్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  03 : ఆరు నూరైనా  బిఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని  ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు  కౌకుంట్ల  రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులతో కలిసి  మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు  సత్యనారాయణ కాలనీలో …

ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తా మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 3:  ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తానని , ఉప్ప‌ల్ గ‌ల్లీల్లో పుట్టిన   మీ పెద్ద కొడుకుగా  ఆశీర్వదించండి అని  ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పరమేశ్వర్ రెడ్డి  జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ…

మాజీ కౌన్సిలర్ డాక్యా నాయక్ బీజేపీ గూటికి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: బీజేపీ అధికారంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానంతో పాటు తగిన ప్రాముఖ్యత ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ కు చెందిన మాజీ కౌన్సిలర్ డాక్యా నాయక్ తో పాటు…

119 స్థానాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 03 : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేస్తుందని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పికె.నరేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జుమ్ని గోపాల్ తెలిపారు. అభ్యర్థుల లిస్టు శని, ఆదివారాల్లో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం…

కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 3: కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు ఉందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. శుక్రవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీపాషా మర్యాదపూర్వకంగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మహిళ నాయకురాలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 3 : బీఆర్ఎస్  పార్టీకి చెందిన పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి గాజుల మాధవి. ఆమె భర్త హనుమాన్ దేవాలయ చైర్మన్ గాజుల కమలాకర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు . ఈ…

సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంతోషిమాత కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని సంతోషిమాత ఆలయ నిర్వాహకులు మోని గారి పండరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో…