NEWS

NEWS

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ ను గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్…

వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల మొదటి రోజులో భాగంగా వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.…

ఎన్నికల వ్యాధి సరైన విధంగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: జిల్లాలో ఎన్నికల వ్యాయన్ని సరైన విధంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యాయ పరిశీలకులు మునిష్ రజిని సూచించారు. శుక్రవారం  జిల్లా అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు మునిష్ రజిని జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండే వివిధ రాజకీయ పార్టీల, అభ్యర్థులకు…

తెలంగాణలో రీటైల్ చైన్ విస్తరణలో ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 03 : తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలని రీటైల్ చైన్ విస్తరణలో భాగంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో అతిపెద్ద నేషనల్ మార్ట్ ‘ఇండియా కా సూప‌ర్ మార్కెట్‌’ ను మంత్రి శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించినట్లు నేష‌న‌ల్ మార్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు య‌ష్ అగ‌ర్వాల్ శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు…

గణేష్ గడ్డ సిద్ధి గణపతి హుండీ ఆదాయం 18,39,614

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 69 రోజుల హుండీ ఆదాయం 18,39,614(  18 లక్షల  ముఫై తొమ్మిది  వేల…

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: బిఆర్ఎస్ సంగారెడ్డి  మండలం , సదాశివపేట పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు కాంగ్రెస్ లో  శుక్రవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో చేరారు. సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి గ్రామ బీఆర్ఎస్ ఉపసర్పంచ్ నవీన్,  ఆయన  టీమ్ కు నవీన్ కి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికిన కాలనీల సంక్షేమ సంఘాలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 3: సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే పరిపూర్ణత సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ, మల్లికార్జున నగర్ కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార…

అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కే ఓటు వేయండి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి శుక్రవారం తాండూరు పట్టనంలోని 32వ…

భార్యని గొడ్డలితో నరికిన చంపిన భర్త…

మణుగూరు ,ప్రజాతంత్ర ,నవంబర్ 3: కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మణుగూరు మండలం సమితి సింగారంలో మాజీ సింగరేణి ఉద్యోగి గట్టి గొప్ప రాములు భార్య గొట్టు కొప్పుల మంగతాయారు (60) కలిసి జీవిస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున…

ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?  

పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…