కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ ను గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్…







