NEWS

NEWS

కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు మోసపోవద్దు 

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 4 :మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్కాంగ్రెస్ పార్టీ నాయకుల  మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ 13, 14వ వార్డులలో  కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, బచ్చలి నర్సింహా ఆధ్వర్యంలో  ఇంటింటి ఎన్నికల ప్రచారం మమ్మరంగా నిర్వహించారు. ఈ…

బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపించండి-షాద్ నగర్ ప్రజలకు సేవకునిగాఅభివృద్ధి చేసి చూపిస్తా

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04: షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో బిజెపి మ్మెల్యే అభ్యర్థి శ్రీ అందె బాబయ్య  మద్దతుగా ఈరోజు నాగరాజు చారి అధ్యక్షతన ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,ఈ సందర్బంగా…

నిరుపేదలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : నిరుపేదలకు సేవలు అందించడమే ఆమనగల్ లయన్స్ క్లబ్ లక్ష్యం అని శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ మేనేజర్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జూలూరి జయప్రకాష్, జూలూరి రమేష్ సెట్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మల్టిపుల్ 320 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీల్స్ ఆన్ వీల్స్…

ఆచారికి మద్దతుగా బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా కడ్తాల్ మండలానికి చెందిన బిజెపి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులతో కలిసి కొండ్రిగాన్ బోర్డ్ తండా, పిల్లి గుండు తండా,  పెద్దిరెడ్డి చెరువు తండా,  నాగిరెడ్డి గూడ తండా,…

ధర్మ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం పార్టీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4 : కందుకూరు మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధర్మ యుద్ధం ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి,ఎస్సీ,ఎస్టీలు నూటికి 90 శాతం ప్రజలు అణగారిన వర్గాలు సంపదకు,రాజ్యానికి,భూమికి దూరంగా ఉన్నారని…

ఈ నెల 11న జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలిరావాలి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, నవంబర్ 4: ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలి రావాలని  ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ అన్నారు. మండల పరిధి రాముని పట్ల గ్రామంలో కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాలుగా ఏ,బి,సి,డి…

నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 4 : వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. తాండూరు అసెంబ్లీ   ఎన్నికలలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బియ్యాన్ని మనోహర్  రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మొదటి విడత నామినేషన్ ను  పట్టణంలోని ఆర్డీఓ…

కాంగ్రెస్  పార్టీ కుంభ కోణాల మాయం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4:  గత కాంగ్రెస్ పాలల న లో పూర్తి అవినీతి   కుంభ కోణాల్లో చిక్కుకుందని బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  డా. దేవి రెడ్డి సుధీర్…

అక్రమంగా మద్యం నిలువ ఉంచిన,సరఫరా చేసిన కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : అక్రమంగా మద్యం నిలువ ఉంచిన ,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  తెలిపారు. శనివారం ఆమనగల్ మండలంలోని పలు రైస్ మిల్లుల గోదాములు, కిరాణా దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ…

బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ లో ఇంటింటికి ప్రచారం పన్నాల దేవేందర్ రెడ్డి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 4:   బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకే ఓటు వేసి,ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవేందర్ రెడ్డి అభ్యర్థించారు.బండారు లక్ష్మారెడ్డి   నీ…