NEWS

NEWS

బీజేపీ మూడో జాబితా విడుదల

అంబర్‌పేట్‌లో కృష్ణయాదవ్‌కు అవకాశం బాబూమోహన్‌కి ఆందోల్‌ ‌నుంచి టికెట్‌ ‌కేటాయింపు తీవ్ర నిరాశలో బండా కార్తీకరెడ్డి, విక్రమ్‌ ‌గౌడ్‌ ‌టికెట్‌ ఆశించి భంగపడ్డ ఇరువురు నేతలు 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌2 : ‌తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35మందితో థర్డ్ ‌లిస్ట్ ‌రిలీజ్‌ ‌చేసింది బీజేపీ…

కాంగ్రెస్‌కు వోటేస్తే..పంటికి అంటకుండా మింగుతరు

మొసపోతే…గోస పడుతాం ఆగమాగం కావొద్దు…అడ్డగోలుగా వోటేయొద్దు రాహుల్‌కు ఎద్దు, యవుసం ఏది ఎరుకలే.. ప్రధాన మంత్రికి ప్రైవేటైజేషన్‌ ‌పిచ్చి.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు వోటేయండి ధర్మపురి జన ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురి(జగిత్యాల), ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఆగమాగమై…

నేడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ 13న పరిశీలన..15 వరకు ఉపసంహరణ 30న పోలింగ్‌..3‌న కౌటింగ్‌..అదేరోజు ఫలితాల ప్రకటన నామినేషన్‌ ‌కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు తెలంగాణ సహా 5 రాష్రాల అసెంబ్లీ ఎన్నికలపై సిఎస్‌లు, డిజిపిలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్  

బిఆర్‌ఎస్‌ ‌సెంచురీ

కాంగ్రెస్‌ ‌రన్‌ అవుట్‌…‌బిజెపి డకవుట్‌ ‌దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్‌ ‌నాయకులు చూస్తున్నరు దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకటో,…

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే లక్ష్యం మీ ముంగిట్లో

కెసిఆర్‌ ‌జీవితమే ఒక ఉదాహరణ గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ ‌మీట్‌లో మంత్రి కెటిఆర్‌ ‌సిఎం కెసీఆర్‌ ‌విజన్‌ ‌వల్లే ఎస్‌టి ఎంటర్‌‌ప్రెన్యూర్స్ ‌తయారవుతున్నారు : మంత్రి సత్యవతీ రాథోడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌ ‌జీవితమే ఉదాహరణ అని మంత్రి…

మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి

కేసీఆర్‌ అం‌టే.. కాళేశ్వరం కరప్షన్‌ ‌రావు నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా కేంద్రం సహకారంతో కాంగ్రెస్‌ ‌నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్న కేసీఆర్‌ ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ‌మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వొచ్చిందని..కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ‌బలితీసుకుంటే..ఇప్పుడు…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…

కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం

దోచుకున్న లక్ష కోట్ల డబ్బులు ప్రజల ఖాతాల్లో వేస్తాం తెలంగాణ సంపద దోపిడికి గురవుతుంది పోటీ దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య   కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం రూ .500 కే వంటగ్యాస్‌ ‌సిలిండర్‌ ఏఐసిసి నాయకుడు రాహుల్‌ ‌గాంధీ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌ ‌వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించిన…

కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని…

కాంగ్రెస్ వస్తే.. దళారుల దే  అధికారం

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 02: తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే.. మ‌ళ్లా  దళారులు  పుట్టుకొస్త‌రు.. కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌ని తమ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా ప్రజలు గుర్తుంచుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజ‌క‌వ‌ర్గంలో చింతోనపు తండా, అవాజ్మియా…