NEWS

NEWS

బిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

   శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4: అభివృద్ధి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి  కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్…

నగరంలో నేడు ఐఏయూ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2023

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 4 : భారత దేశంలో తొలిసారిగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఐఏయూ 50 కి.మీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2023, ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 అనే రెండు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని ఎన్ఈబీ స్పోర్ట్స్ ప్రతినిధులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 4: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 29వ వార్డు కన్యాలాల్ లో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి…

మళ్లీ మూడవసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: రాష్ట్రంలో మూడవసారి మళ్లీ టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనే విలియం గ్రౌండ్లో  నిర్వహించిన టిఆర్ఎస్ యువ ప్రభంజనం కార్యక్రమానికి రాష్ట్ర గనులు…

వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం   నాగారం  మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు  గూడూరు అశోక్ గౌడ్ , చిన్నంరాజు ప్రభాకర్ గౌడ్, ర్యాల  అశోక్ యాదవ్,  చిన్నంరాజ్ సతీష్ గౌడ్  శనివారం ప్రచారం నిర్వహించారు .   మున్సిపల్ పరిధిలోని…

విశ్వరూపం మహా సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 4: విశ్వరూప మహా మహా సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కో ఇంఛార్జి బోర్ర రవి మాదిగ పిలుపు నిచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.. ఈ నెల 11న తలపెట్టిన విశ్వరూప మహా సభ గోడ…

వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయం ముప్పు శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయమని  నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ముప్పు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఆయన శనివారం  మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో  వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ  కాంగ్రెస్ పార్టీ నాయకులతో…

కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 :  కాంగ్రెస్ పార్టీతోనే   ప్రజాస్వామ్య పాలన  సాధ్యమవుతుందని   దమ్మాయిగూడ మున్సిపాలిటీ   కాంగ్రెస్ పార్టీ   వర్కింగ్ ప్రెసిడెంట్   సామల శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.  ఆయన శనివారం  మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో  కాంగ్రెస్ నాయకులతో కలిసి  ప్రచారం నిర్వహించారు.  మేడ్చల్ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి  తోటకూర వజ్రేష్…

కసిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 :  మాడ్గుల మండలం లోని  పక్కిర తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బాలు తాండ మాడుగుల ఎంపీపీ  గౌరవరం పద్మరెడ్డి, కల్వకుర్తి తాలుక అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా…

అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి  బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 4: తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని  దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని  గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.ఈ…