NEWS

NEWS

అం‌ధకారంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు

జాతీయ డ్యామ్‌ ‌సేఫ్టీ సంస్థ నివేదికలో తీవ్రమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వొచ్చి సిబిఐ విచారణకు అంగీకరించాలి ఈటల, లక్ష్మణ్‌లతో కలిసి మేడిగడ్డ డ్యామ్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌భవిష్యత్‌…

ఫాక్స్‌కాన్‌ ‌కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్‌ ‌కుట్ర

కంపెనీని బెంగళూరుకు మార్చాలని కంపెనీకి డికె శివకుమార్‌ ‌లేఖ కెసిఆర్‌ ‌మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందనేదానికి ఇది చిన్న ఉదాహరణ బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అరుదైన సమతుల్యత దేశానికే మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం పరుగులు మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి వాటిని పటాపంచాలు చేసిన ధీటైన నాయకుడు సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి…

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి

బాధ్యుడైన కేసీఆర్‌పై చర్య తీసుకోవాలి నిర్మాణం డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టింది ప్రాజెక్టుపై బిజెపి ఎందుకు మౌనంగా ఉంటున్నది సీబీఐచే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి అధికారంలోకి వొచ్చాక కెసిఆర్‌కు ఆశలు, ఆలోచనలు పెరిగాయి కోదండరామ్‌ ‌కూడా తెలంగాణ వ్యతిరేకియేనా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌కేసీఆర్‌ ‌దోపిడీకి…

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్‌ ‌పూజలు

నామినేషన్‌ ‌పత్రాలకు ప్రత్యేక పూజలు…ఆలయంలోనే సంతకాలు చేసిన కేసీఆర్‌ 9‌న గజ్వేల్‌, ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న కేసీఆర్‌ ‌మంత్రి హరీష్‌రావు నామినేషన్‌ ‌పత్రాలకూ ప్రత్యేక పూజలు 9ననే సిద్ధిపేటలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పటిలాగనే తన సెంటిమెంట్‌(ఇష్ట…

హైదరాబాద్‌ ‌పుప్పాల్‌గూడలో విషాదం

నిర్మాణ సంస్థ రెడీ మిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో పడి ఇద్దరు మృతి నార్సింగి, ప్రజాతంత్ర, నవంబర్‌ 4  : ‌నగరంలోని పుప్పాల్‌గూడలో విషాదం నెలకొంది. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రెడీమిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. రెడీ మిక్స్ ‌మిక్సర్‌ ‌క్లీనింగ్‌ ‌చేస్తుండగా ఆపరేటర్‌ ఒక్కసారిగా మిషన్‌ ఆన్‌…

కారు గుర్తుకి ఓటు వేసి గెల్పించండిఅభివృద్ది బాటలు వేస్తాంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04: కారు గుర్తుకి ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఓట్లు కొరారు మహేశ్వరం మండలం పరిధిలో హర్షగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంత్రి గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి…

బీఎస్పీ పార్టీని గద్దెక్కించాలి 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 04: చేవెళ్ల మండల పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ చేవెళ్ల మండల అధ్యక్షుడు మొకరం కుమార్ ఆధ్వర్యంలో అంతారం,నవలయ పల్లె గ్రామాలలో వెళ్లి గడప గడపకు బీఎస్పీ మేనిఫెస్టో లో పొందుపరిచిన అంశాల గురుంచి ప్రజలకు బీఎస్పీ మండల అధ్యక్షులు మొకరం కుమార్ వివరించమన్నారు.బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు…

తెలంగాణ ఎన్నికల నిర్వహణలో భాగంగా షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04:స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఎన్నిక ల  నిర్వహణ లో భాగంగా ఏర్పాటు చేసిన చెపొస్ట్ లను తగ్గించి, సుమారుషాద్ నగర్ రెడ్ రోజ్ గార్డెన్ నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ వరకు పోలీస్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది.…

మహేశ్వరంలో కమలం జెండా ఎగరవేస్తాం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04:మహేశ్వరం నియోజక వర్గంలో భారీ మెజార్టీతోకమలం జెండాఎగరవేస్తామని, అన్ని వర్గాల ప్రజలు బి.జే.పి. అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. శనిబి.కె.పి.ని ఆదరిస్తున్నారనివారం మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఛత్రపతి శివాజీవిగ్రహానికి నివాళులు అర్పించి. తెలంగాణ అమరవీరుడు సిరిపురంయాదమను స్మరించుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.నాగారం, పడమటి తాండ, నాగిరెడ్డిపల్లి,…

కష్టాలలో ఆదుకొని నాయ కులు.. ఎన్నికల కోసం వస్తున్నారు

ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 4:  పకృతి విపత్తులు, వరదల సమయంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న.. పట్టించుకోని నాయకులు.. ఎన్నికల కోసం వస్తున్నారని  ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  అన్నారు. స్వలాభం కోసం వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయ కులను నమ్మొద్దని ..…