అంధకారంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు
జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ నివేదికలో తీవ్రమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వొచ్చి సిబిఐ విచారణకు అంగీకరించాలి ఈటల, లక్ష్మణ్లతో కలిసి మేడిగడ్డ డ్యామ్ను పరిశీలించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4 : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్…







