NEWS

NEWS

హస్తం గూటికి బీఆర్ఎస్ కార్యకర్తలు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 5: వరుస చేరికలతో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది అందులో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని అంతారం గ్రామం నుంచి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరుకున్నారు ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ…

బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి

రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం మేనని వికారాబాద్ జిల్లా తాండూరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్…

లోన్ రికవరీ ఏజెంట్ల వేదింపులకు మంత్రి గన్ మెన్ ఆత్మహత్య

    హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ ఫజల్ అలీ సూసైడ్ చేసుకున్నారు. కూతురు ముందే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేటు బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.మంత్రి సబితా ఎస్కార్ట్‌లో ఏఎస్‌ఐగా…

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…

ధరణీ వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు

టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎ.కోదండరాం ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ధరణీ వల్ల రాష్ట్రంలో 50, 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో జరగాల్సిన భూ సంస్కరణల మీద ‘భూమి…

జానారెడ్డికి కూడా సిఎం పదవిపై మోజు

కాంగ్రెస్‌లో సిఎం అభ్యర్థలు ఎక్కువే మన రాష్ట్రం మీద పక్క రాష్ట్రం నాయకుల దాడి ఏంది..? శేరి లింగంపల్లి బూత్‌ కమిటీల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ బిజెపిలో యువతకు ప్రాధాన్యం లేదు….కెటిఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి నేత రాకేశ్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం…

మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌….పథకాన్ని పొడిగిస్తాం

80 కోట్ల మంది ప్రజలకు లబ్ది ఆర్థిక లాభాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ, నవంబర్‌ 4 : కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ పేదలకు మరోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.…

సంపద ప్రజలకు చెందాలంటే…ప్రజల తెలంగాణ గెలవాలి

సంపద ప్రజలకు చెందాలంటే…ప్రజల తెలంగాణ గెలవాలి ప్రభుత్వం మెడలు వంచి మధిరను అభివృద్ధి చేశాను తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్‌ఎస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ప్రభుత్వం మెడలు వంచి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.…

‌ప్రజా’తంత్రం’

రాజకీయాల్లో మారింది రాగం నేతల కీచులాటలే నేత్రపర్వం కట్టు దాటిపోతే కయ్యాల బేరం అదుపు తప్పితే పెనుప్రమాదం గద్దెనెక్కాలని చేస్తుంటారు జపం అజెండాలు మాత్రం మహాఘనం ఐదేళ్లకోసారి తప్పదు మరి వ్రతం వోటర్లు దీవిస్తేనే నెత్తిన మకుటం – వి.రమేష్‌ ‌బాబు ———– గత నెల అక్టోబర్‌ 15‌న హుస్నాబాద్‌ ‌నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు నామినేషన్లు వేసిన పోచారం, పొంగులేటి, దుద్దిళ్ల, రాజాసింగ్‌ ‌సహా పలువురు ముఖ్య నేతలు పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తుంది. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలువురు…