NEWS

NEWS

బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపి ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్నీ పార్టీలు బిసిలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో…

కల్వకుర్తి ప్రజలే నా బలం  నా బలగం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కుల మతాల కతీతంగా ఒక్కసారి తనను కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కల్వకుర్తి నగర, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ప్రజలే నా బలం.. నా బలగమని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కల్వకుర్తి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా…

మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: మహేశ్వరం గడ్డపై కాంగ్రెస్ జెండా ఈ ఎన్నికల్లో కూడ ఎగురవేస్తామని కందుకూరు మండలం ఐఎన్ టియుసి అధ్యక్షులు సురేందర్ దీమా వ్యక్తం చేశారు.సోమవారం  కటికపల్లిలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నాడు, నేడు ఎప్పటికైనా మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ను…

సీ ఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య

నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను…

ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు..

రోడ్డు ప్రమాదాలు :  నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో ( జాతీయ రహదారులలో 1,51,997,రాష్ట్ర రహదారులలో 1,06,682 ,ఇతర రహదారులలో 2,05,633 ) 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా ( జాతీయ రహదారులపై 61,038 రాష్ట్ర రహదారులలో 41,012  ఇతర రహదారులలో 66,441  ) 4,43,366 మంది  గాయాలపాలయ్యారు (జాతీయ రహదారులపై1,44,352   రాష్ట్ర రహదారులలో…

జనసేన ఎంట్రీని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా..

తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత తనకు వారం రోజుల పాటు భోజనం సహించలేదని, అన్నం తినడమే మానివేశానని ఆయన పేర్కొనడాన్ని తెలంగాణ ప్రజలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమన్నది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని ఆ మాటలు స్పష్టంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఇదే విషయాన్ని ఇటీవల…

బీజేపీ పాలనలో.. దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య

–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి *బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది *కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత బిఅర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి, మహేశ్వరం…

వైశ్యుల వ్యాపారాభివృద్ధికి చిరునామా వీబీజీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి,ప్రజాతంత్ర, నవంబర్ 5: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆర్ అండ్ బి, ఎన్నికల విభాగపు సిబ్బంది, తదితర…

మంత్రి గన్ మెన్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలి

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 05 : రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్కార్ట్ గన్ మన్ ఫజల్ సూసైడ్ పైన విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్…