NEWS

NEWS

హైద‌రాబాద్‌లో లాయిడ్స్ టెక్నాల‌జీ సెంట‌ర్ ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 06 : యూకేలోని అతిపెద్ద ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ గ్రూప్‌ల‌లో ఒక‌టైన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని నాలెడ్జ్ సిటీలో త‌మ లాయిడ్స్ టెక్నాల‌జీ సెంట‌ర్(ఎల్‌టీసీ) కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించినట్లు లాయిడ్స్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కెమెనాడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాయిడ్స్…

హామీలు అమలు చేయడంలో భీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 6: బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి, అడికిచర్ల, బాయిమీది తండా, రుద్రారం…

ప‌బ్లిక్ ఇష్యూకు వెళ్తున్న స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 06 : స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10.85 కోట్లు సమీకరించాలని యోచిస్తుందని స‌న్‌రెస్ట్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రిప్షన్ నవంబర్ 7 న ప్రారంభం అవుతుందన్నారు. నేషనల్…

సబితారెడ్డి సమక్షంలో బిజెపి పార్టీకి చెందిన

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కాకి దశరథల ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన 50మంది  కార్యకర్తలు సోమవారం సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.…

ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యే…

దత్తత కాదు దమ్ముంటే కొడంగల్ లో పోటీ చెయ్.. కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే నిధులన్నీ సిరిసిల్ల సిద్దిపేటకు ఉత్త హామీలు కొడంగల్ కా.. మోసపోకండి గోసపడతాం కొడంగల్ ప్రజలు ఆలోచించండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజాతంత్ర కోడంగల్ నవంబర్ 6: కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు…

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశిచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్…

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 6:  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వికారాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్పరాజ్ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషలు కోరారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్…

కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ నాయకుడు విక్రం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6: బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుతోటపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  ముత్తోజు విక్రమ్ , ఉపాధ్యక్షుడు వెంకటరమణ కాంగ్రెస్ గూటికి  చేరారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విక్రమ్, వెంకటరమణ కాంగ్రెస్…

కారు స్పీడ్ తో దూసుకు పోతుంది

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జగదేవపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామంలో కారు స్పీడ్ తో దూసుకు పోతుందని  ఎన్నికల ఇంచార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… సీఎం మరోసారి హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని అన్నారు. దేశం లో ఎక్కడ…

బీసీలను దగాచేసిన బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 06 : తెలంగాణ రాష్ట్రంలోని బీసీల హక్కులను కాలరాసి దగా చేసిన దగుల్బాజీ పార్టీ బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…