NEWS

NEWS

స్నేహితుని కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత : 1 లక్ష నగదు అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : ఆపద వస్తే దేవుడే దిక్కు అంటారు పెద్దలు.. కానీ ఎప్పుడో చిన్నప్పుడు పాఠశాలలో చదువుకొని తదనంతరం కూడా తోటి స్నేహితులకు చేయూత అందిస్తున్నారు. ఈ పూర్వపు విద్యార్థులు వివరాల్లోకి వెళితే 1991- 92 సంవత్సరంలో కడ్తాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో చదువుకున్న తోటి…

గిరిజన జాతికి గుర్తింపు తెచ్చి సి ఎం కే సి ఆర్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 06: గిరిజన జాతికి గౌరవం తెచ్చి వారికి గుర్తింపు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గిరిజన తాండాల అభివృద్ధి సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబతా ఇంద్రారెడ్డి ని మరోసారిగెలిపించాలని రాష్ట్రగిరిజన, స్త్రీశిమసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.సోమవారం…

త్రిపుర గవర్నర్ ను  సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాంపాల్ 

  ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 :  త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు  ఇంద్రసేనారెడ్డినీ ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం కల్వకుర్తి పర్యటనలో భాగంగా గవర్నర్ ను కలుసుకోవడం జరిగిందని తెలిపారు.  బిజెపి నాయకులతో కలిసి ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్  నేనావత్ రాంపాల్ నాయక్ ఆయనను పూలమాలలు శాలువాలతో  సత్కరించి…

ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6:  సీఎం కేసీఆర్  మాట జవదాటను..మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు సిరసావహిస్తా… ఈ మేరకు శక్తివంచన లేకుండా పని చేసి ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ లోని ఎమ్మేల్యే…

మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం

కందుకూరు,నవంబర్ 6: మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం లభిస్తుందని కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దంతోజి నరసింహాచారి పేర్కొన్నారు.సోమవారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్,బిజెపి పార్టీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు…

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలని సిఐటియూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.టిఫిన్ కు ప్రతి విద్యార్థి కి 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏంఈఓకు మెమోరాండం ఇవ్వడం సమర్పించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్…

బీజేపీ పాలనలో దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగింది

దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగింది మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను నిర్విరీయం చేసింది కర్ణాటకను పాలించిన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాని దివాలా తీయించారు మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 6: యువతకు పెద్ద పీట వేసి, ఉద్యోగాలు, ఉపాధి రంగాలలో భారీ అవకాశాలు కల్పించిన ఘనత…

కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

పాలన చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్‌ లో చేరారు నీళ్ళు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ విఫలం ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర,…

సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. ప్రభుత్వ విప్ గాంధీ

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర నవంబర్ 6:   ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం శేరిలింగంపల్లి నియోజక వర్గం హాఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగౌతం గౌడు  ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని గంగారాం హుడా కాలనీ సుభాష్ నగర్ శాంతినగర్ కాలనీలకి…

బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కడ్తాల మండలంలోని పలుతాండాలలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బిజెపి గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి…