NEWS

NEWS

సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 13: సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఓటర్లను కోరారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో…

అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం            

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : ఆమనగల్లు అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేశానని మరో అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట,  సాయి నగర్, ఆదర్శనగర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి…

రాజ్యాంగాన్ని అవమానిస్తున్న మోదికి గుణపాఠం తప్పదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 : రాజ్యాంగాన్ని అవమానిస్తున్న నరేంద్ర మోదికి గుణపాఠం తప్పదని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. ఎస్సీల వర్గీకరణ చెల్లదని అది రాజ్యాంగ స్పూర్తికి దళితుల ఐక్యతకు తీవ్రంగా నష్టం చేస్తుందన్నారు. 2004లో భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పునిస్తే దాన్ని కాదని, భారత ప్రభుత్వ సామాజిక…

బిఆర్ఎస్ గెలుపుకై ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13: అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి పట్టం కట్టాలని, అదేవిధంగా పుట్టిన బిడ్డనుండి ముసలితనం వరకు ప్రతి కుటుంబంలో ఎవరికైనా కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఏదో ఒక రూపేనా వారింటికి చేరుతుందని, కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమాన్ని గుర్తించి కారు గుర్తుపై ఓటు వేయాలని ఎల్.బి.నగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి…

బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గుర్క జైపాల్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో  బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ…

గౌడ కుల సోదరులకు అండగా ఉంటా  బండారి  లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 13:  గౌడ  సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిలుగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి  బండారి లక్ష్మారెడ్డి  విచ్చేసి,బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలు మారడం వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమం చిలుకానగర్ డివిజన్ నోవా బ్యాంకెట్ హాల్ లో నెర్ధం భాస్కర్ గౌడ్ అద్వర్యంలో జరిగింది.…

వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే బీజేపీని సమాధి చేస్తాం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 : సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా మనువాద దోపిడీ శక్తులు ఎం.ఆర్.పి.ఎస్ ఆధ్వర్యంలో చేయిస్తున్న ఎస్సీల విభజన వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినా దానికి మద్దతూ ఇచ్చే రాజకీయ పార్టీలను…

ఎమ్మెల్యేకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13: దీపావళి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త ఛాతిరి మధు సాగర్, బిఆర్ఎస్ నాయకుడు ప్రతీక్ ఎమ్మెల్యేను కలిసి దీపావళి పర్వదినం సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మద్దతు తెలిపిన వెంకటేశ్వర నగర్ సగర సంఘం, మున్నూరు కాపు సంఘం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర ,నవంబర్ 13: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ మున్నూరు కాపు సంఘం, సగర సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మాజీ కార్పొరేటర్…

బిజెపితో ఒప్పందం వల్లనే కమ్యూనిస్టులు దూరం ఎస్.పి.ఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  రాష్ట్రంలో మతతత్వ బిజెపి విస్తరణ అడ్డుకునేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారని, అవసరం తీరాక లిక్కర్ స్కామ్ లో కూతురు, కుటుంబాన్ని కాపాడుకునేందుకు బిజెపితో లోపాయకారి ఒప్పందం చేసుకోవటం వల్లనే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కెసిఆర్ కు దూరం…