NEWS

NEWS

భూ మండలం మీద రైతుబంధు తెచ్చిందే నేను

దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత మనదే సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలి కమిట్మెంట్‌ ఉన్న నాయకుడు పెద్ది…గత ఎమ్మెల్యేలు చేయని పనులు చేసి చూపించిండు ప్రభుత్వం ఏదైనా ఎమ్మెల్యే సరిగ్గా ఉండాలి నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ‌నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌భూ మండలం…

కాంగ్రెస్‌ 55ఎం‌డ్ల పరిపాలన అస్తవ్యస్తం

ఆరు గ్యారంటీలేమో కాని…ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఖాయం ‘పాలమూరు-రంగారెడ్డి ద్వారా మొదటగా కుల్కచర్లకు సాగునీరు నేడు పంచామతీలుగా తండాలు..పోడు భూములకు పట్టాలు మళ్లీ అధికారంలోకి రాగానే వికారాబాద్‌లోకి గండ్వీడ్‌, ‌మహ్మదాబాద్‌ ‌మండలాలు కుల్కచర్ల రోడ్‌ ‌షోలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ కుల్కచర్ల , ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ఎన్నికల వేళ…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌దిగ్బ్రాంతి

ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని మండిపాటు   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లి బజార్‌ ‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ •రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ ఏరియాలో ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీంఎ కేసీఆర్‌ ‌దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు…

నాంపల్లి బజారఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

9 మంది దుర్మరణం…8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు ఒకటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వాళ్లే మృత్యువాత ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…

17‌న తెలంగాణకు రాహుల్‌..

ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం ప్రతీ నియోజకవర్గంలో అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ ‌కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఆరు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ‌ఖరారైనట్లు తెలుస్తుంది. 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌.. 23 ‌దాకా…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అనూహ్యరెడ్డి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భారతీయ జనత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి నియమితులైయ్యారు. ఈమేరకు నియమాక పత్రాన్ని సోమవారం పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అనూహ్యరెడ్డికి అందజేశారు. కోవిడ్‌ సమయంలో అన్ని వర్గాల…

షాద్ నగర్ నియోజకవర్గంలో  నామినేషన్ల పరిశీలన

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 13: కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్లపై ఉత్కంఠ* షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది.  షాద్ నగర్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్న 24 మంది నామినేషన్లను ఎన్నికల అధికారి డి. వెంకట…

అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 13: అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నిషేధిత ప్రభుత్వ భూమి లో ప్రైవేటు వ్యక్తులకు ఇంటి నంబర్లు కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.ఎం. సుదర్శన్ ను తక్షణమే విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గుమ్మడిదల మండలం…

ప్రజలందరి దీవెనలు నాకు అందించి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరి దీవెనలు నాకు అందించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం మాడుగుల మండలంలోని అవురు పల్లి, నల్ల వారి పల్లి, చంద్రాయన పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…