NEWS

NEWS

సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేత బిఅర్ఎస్ లో చేరిక

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 13: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ నివాసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని…

బీసీలకు ప్రాధాన్యత కల్పించిన బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికె ఓటువేద్దాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూర్ నియోజకవర్గం లో వివిధ నామినేటెడ్ పదవుల్లో బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కె బీసీ బంధువులందరూ ఓటేద్దామని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 13: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 17వ డివిజన్ హనుమాన్ నగర్, 4వ డివిజన్  వెంకటగిరి కాలనీలలో విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా…

బీఆర్ఎస్ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి సోమవారం తాండూరు మండలం సిరిగిరి పెట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటప్ప ఆధ్వర్యంలో సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనొహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ…

అభివృద్ధిలో మేటి అమీన్ పూర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: నాలుగు సంవత్సరాల్లో అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మేటిగా నిలిపామని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ, లాల బావి కాలనీ. భరత్ నగర్ కాలనీ, సాయి అంబికా…

తాండూర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించాలి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: గతంలో ఎవరు చేయని విధంగా తాండూరు ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ ఇంద్రనగర్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా  బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మద్ అక్రమ్ సయ్యద్ సిరాజ్ తన్వీర్ ఖాన్ అబ్దుల్ అమీద్ మహమ్మద్ యూనుస్మాట్లాడుతూ గత…

బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ఝలక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13:బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీ లకు గట్టి ఝలక్ తగిలింది. బహుజన ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్న నీలం మధు ముదిరాజ్ కె మా మద్దతు అంటూ ప్రజలు కదిలి వస్తున్నారు.అమీన్ పూర్ మండలం జానకంపేట  చెందిన వార్డ్ మెంబర్ సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ అద్వర్యంలో నలబై మంది తమ పార్టీలకు…

కమ్మ సామాజిక  సంక్షేమ అభివృద్ధికి   కృషి చేస్తా 

ఉప్పల్,  ప్రజాతంత్ర , నవంబర్ 13:   కమ్మ సామాజిక వర్గ సంక్షేమ  అభివృద్ధికి కృషి చేస్తానని , ఉప్పల్ నియోజకవర్గంలో  కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి అభ్యర్ధించారు. సోమవారం మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని కందుకూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు.సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత పది సంవత్సరాల నుండి…

బిఆస్ఎస్ లో చేరిన వైఎస్ఆర్ టిపి ఇ.పట్నం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 13: వైఎస్ఆర్ టిపి  నియోజకవర్గ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.సోమవారంరంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దూసరి వేణు ప్రసాద్ గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాళ్ల సాయికుమార్ గౌడ్,రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ సభ్యులు తాళ్ల అఖిలేష్ గౌడ్ ల  అధ్వర్యంలో చంద్రగిరి,సందీప్ కుమార్ ముదిరాజ్,ఎస్కే.జావిద్,గొడుగు భాస్కర్, మాన్…