NEWS

NEWS

బిఆర్ ఎస్ కు ఎమ్మార్పీఎస్ టిఎస్ సంపూర్ణ మద్దతు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ టి ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇంఛార్జి దండోరా శివరాజ్ లు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా కేసీఆర్ కు తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర కమిటీ…

గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూరు. గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విటల్ నాయక్ అన్నారు.ఆదివారం యాలాల మండలం కమల్ పూర్ గ్రామంలో సుమారు 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి పార్టీ కండువా…

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 13: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం లోని కుప్పన్ కోట్ తండా, మాల్కన్ గిరి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే…

మంత్రి తన్నీరు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి   బిఆర్ఎస్ లో చేరిన గజ్జల నవీన్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర , నవంబర్ 13:సి ఎం  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో  అభివృద్ధి చూచి, పేదలకు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, మేసిఫెస్టోను చూసి ఆకర్షితులై  నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నవీన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు …

అభివృద్ధిని వివరించండి ప్రగతిని కొనసాగించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకి వివరించి, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నికల్లో గెలిపించేలా చైతన్య పరచాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం పటాన్ చెరు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ బూత్…

బీఎస్పి లోకి  పెరుగుతున్న చేరికల పర్వం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ బీ ఎస్పీ లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ లకు చెందిన సుమారు వందలాదిమంది ప్రజలు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి నీలం మధు ముదిరాజ్ కు సమక్షంలో బీ ఎస్పీ లో చేరారు.బహుజన ఆత్మ గౌరవ పోరాటంలో  తాము సైతం…

సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రo గర్వ పడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: సిద్దిపేట పట్టణ 24 వ వార్డులో సోమవారంబిఅరెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు తరపున ప్రచారం నిర్వహించిన సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు.వార్డులో ఇంటింటికి కలియతిరుగుతూ సిద్దిపేట అభివృద్ధిపై ప్రచురించిన కరపత్రాలు, పుస్తకాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావునుభారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.సిద్దిపేట పట్టణంలో…

దీపావళి…. లక్ష్మీపూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబ డే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత jైునది. నరకలోక వాసులకై దీప ం ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని…

మైత్రేయుడు ఉపదేశం

బాలల భారతం -డా.పులివర్తి కృష్ణమూర్తి యుద్ధానికి కూడా సన్నద్దుడైనాడు. ఆ సమయంలో వేద వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుని వచ్చి, యుద్ద ప్రయత్నం మానుకోమన్నాడు.  పాండవులతో విరోధం మంచిది కాదన్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకుండా ఉండానన్నాడు. మైత్రేయుడనే మునివచ్చి శ్రేయస్సాధకమైన మార్గం చూపిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో వున్న పాండువులను మైత్రేయుడనే…