NEWS

NEWS

బిఆర్ఎస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: బిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం పిఎన్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా…

ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 14: కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ఆంతరం,బిచ్చాల్ గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది కావున ప్రజలు కాంగ్రెస్…

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …

19న భద్రాచలం కు మంత్రి కేటీఆర్ …  భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎన్నికల సమర్పిస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టూర్ ప్రోగ్రాం ఖరారు అయింది. 19వ తేదీన 11 గంటలకు భద్రాచలం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్లో…

హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!

అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఆర్డర్స్‌, పండుగ డిస్కౌంట్స్‌, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ…

కౌంట్‌  ‌డౌన్‌..17 ప్రజా‘తంత్రం’

అస్తిత్వ పోరులో అన్ని పార్టీలు రహస్య పొత్తులంటూ లీకులు పైకి మాత్రం పోటాపోటీ రంకెలు సై అంటే సై అంటూ చిందులు టెన్షన్‌ ‌పెడుతోన్న హంగ్‌ ‌వార్తలు పూర్తి మెజారిటీపై పలు ప్రశ్నలు అందుకేనట చీకటి ఒప్పందాలు నోరెళ్లబెడుతున్న ఊసరవెల్లులు – వి.రమేష్‌ ‌బాబు పార్టీల ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర…

మధుమేహ చికిత్సకు చేరువ!

 నేడు ప్రపంచ మధుమేహ దినం… భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అంటరు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తులలో 17 శాతం భారత్‌ లోనే ఉన్నరు. భారతదేశంలో 10 కోట్ల పైచిలుకు వయోజనులు మధుమేహంతో బాధ పడుతున్నరు. 13 కోట్లకు పైగా వ్యాధి సమీప దశలో ఉన్నరు. వ్యాధి గ్రస్థులలో సగం మందికి తమకు జబ్బు ఉన్నట్లు…

పాలమూరు ప్రజలను నిండా ముంచారు

ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ సిగ్గులేకుండా వోట్లు అడుగుతోంది నన్ను అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో తెలియదు అని కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు రాదని కేసీఆర్ అంటుండు ఉచిత…

‌బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీని అడ్డుకుందాం..వ్యతిరేకిద్దాం..!

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా వోటును వాడుకుందాం పౌర సమాజ వేదికలు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‘‘‌లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి, నిరంకుశ పాలనతో, ఆవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన…

అధికారంలోకి వొచ్చేది..హ్యాట్రిక్‌ ‌కొట్టేది కేసీఆరే గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్‌

రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌చేసింది ఏం లేదు ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి కర్నాటక మోడల్‌ అని చెప్పి ఇప్పుడు తోక ముడుచుకున్నారు మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో గట్లు సహా పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టిపి నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌…

‌రాష్ట్రంలో17న అమిత్‌ ‌షా, 25, 26, 27 తేదీల్లో మోదీ పర్యటనలు

పూర్తిస్థాయిలో ప్రచారంపై బీజేపీ దృష్టి 17న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.…