NEWS

NEWS

ప్రజలు బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి

 మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:   ఆర్ఎస్,  కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని, వారి అసత్య ఎన్నికల హామీలు నమ్మొద్దని మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికలప్పుడువచ్చే  వ్యక్తిని కాదని ఎల్లప్పుడూ మీ మధ్యలో  ఉండే మీ బిడ్డ నని  మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే…

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన కర్ణాటక రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే ముని రత్నం నాయుడు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 14: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి పార్టీ ప్రచార రథాలను కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం. మసీదు బండ కొండాపూర్ పార్టీ కార్యాలయం ముందు ఎన్నికల సందర్భంగా ప్రచార రథాలను మునిరత్నం నాయుడు, బిక్షపతి యాదవ్, అభ్యర్థి రవి కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.

మంత్రి సబితమ్మకు మద్దతుగా పలువురు బి ఆర్ ఎస్ లో చేరిక

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు సోమవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలో 10 వ వార్డు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు…

తెలంగాణ ప్రజల పార్టీ బిఆర్ఎస్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి ఓటు అడగాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

చందానగర్ డివిజన్ లో ప్రచార నిర్వహించిన బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 14: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, పీజేఆర్ స్టేడియం వద్ద బిజెపి నాయకులతో వాకర్స్ ను కలుస్తూ బిజెపి మానిఫెస్టోను వివరిస్తూ నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికలలో…

ఎర్రగడ్డ మోతి నగర్,మేడిపల్లి, బోడుప్పల్ లో సదర్ సందడి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎర్రగడ్డ మోతి నగర్ అఖిల భారత యాదవ సంఘం, మేడిపల్లి, బోడుప్పల్ యాదవ సంఘం ల ఆధ్వర్యంలో నిర్వహించిన  సదర్‌ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్ త్రినయ్ యాదవ్, ఆల్ ఇండియా యాదవ్ ఉమెన్స్ ఫ్రెంట్ చైర్ పర్సన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్  బొంతు శ్రీదేవి…

ప్రజల మద్దతు బిఆర్ఎస్ పార్టీకే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని బిఆర్ఎస్ పార్టీ, అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని  విద్యుత్ నగర్ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్…

కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని ఓటర్లను అభ్యర్థించిన బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్,  ప్రజాతంత్ర  ,  నవంబర్ 14 : ఉప్పల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే, కెసిఆర్  మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిపించి  హ్యాట్రిక్ సాధించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.  మంగళవారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో   బిఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి  ఏ.ఎస్.రావు నగర్ డివిజన్  నార్త్ కమలానగర్ , ఏపీఎస్…

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 14 :  బీసీల విద్యా, ఉద్యోగ అవకాశాకు గొడ్డలి పెట్టు లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను తక్షణమే రద్దు చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కృష్ణ స్వరూప్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం…

క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీలకే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 14 : క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలలకే రానున్న ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆ పార్టీలకే ఓట్లు వేసి గెలిపిస్తామని వాయిస్ అఫ్ క్రిస్టియన్ యూనిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సాధు సత్యనాథ్ అన్నారు. ఈ మేరకు…