NEWS

NEWS

గోరా జీవిత సర్వస్వం హేతువాదానికే అంకితం…

నేడు నాస్తిక వాది గోపరాజు జయంతి హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు ‘‘హేతువు’’ లేదా ‘‘కారణం’’ అనేది మాత్రమే…

కౌంట్‌  ‌డౌన్‌..16.‌ ప్రజా‘తంత్రం’

దండోరా దండుకి కమలం భరోసా మోదీ  ప్రకటనతో వర్గీకరణపై ఆశ తాజా ఘటన పట్ల విపక్షం విమర్శ అంతా ఓ బూటకమని రుసరుస ఎలక్షన్‌ ‌దారిలో సెలక్షన్‌ ‌పైనే ధ్యాస అనేక పార్టీల వైఖరిలో ఇదే మూస ఏంచేసినా జనం అడగరని దిలాసా ఎన్నిసార్లు మోసపోతావే మనసా?     – వి.రమేష్‌ ‌బాబు నామినేషన్డ్ల…

సరస్వతి కొలువైన దేవాలయాలు

(నవంబర్‌ 14 – 20 ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’ సందర్భంగా…) భారత గ్రంథాలయ సంఘం, ఐఎల్‌ఏ చొరవతో 1968 నుంచి ప్రతి ఏట పండిట్‌ నెహ్రూ జన్మదినం సందర్భాన్ని ఆసరాగా చేసుకొని 14 – 20 నవంబర్‌ తేదీల్లో దేశవ్యాప్తంగా ‘‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’’ ఘనంగా నిర్వహించుట ఆనవాయితీగా మారింది. విజ్ఞాన వితరణలో గ్రంథాలయాల విశేష…

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి…

గాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: రాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తేలిపారు.    తెలంగాణలో జనసేన గుర్తు గల్లంతు అని వచ్చిన కథనాలపై తాండూరు జనసేన అభ్యర్థి వేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణం లోని జనసేన…

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి : ఎన్నికల పరిశీలకులు

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జిల్లాలోని ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వా గార్గ్,  అమన్మిట్టల్, వ్యయ పరిశీలకులు  ప్రేమ్ప్రకాశ్…

హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుందిగల్ గ్రామంలో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వారి మిత్రమండలి మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 1000 మంది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.…

కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ కబ్జాకు…

16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం  మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి  అన్నారు. మంగళవారం ఆయన   ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్   నరేందర్ రెడ్డి,  కాలనీ ప్రెసిడెంట్…

మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 14 : మేడ్చల్  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం దమ్మాయిగూడ లో మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయి  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బి ఆర్ఎస్ పార్టీ  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  ఏవి…