NEWS

NEWS

ధరణి పేరుతో భారీ భూకుంభకోణం

తెలంగాణలో కాళేశ్వరం, ధరణిల ద్వారా భారీ అవినీతి ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలలకే ధరణి విధుల నుంచి తప్పుకున్న టిసిఎస్‌ ‌తర్వాత దివాలా కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు… అనంతరం మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న టెర్రాసిస్‌కు అప్పజెప్పిన వైనం ధరణిపై విచారణకు వెనక్కు తగ్గేది లేదు నేడు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ ‌షా బీజేపీ…

బీసీలను అవమానించేలా రాహుల్‌ గాంధీ, కేటీఆర్‌ మాటలు

ఎంఐఎం కబంధ హస్తాల్లో ఆ పార్టీలు బీసీ జన గణనకు    బీజేపీ వ్యతిరేకం కాదు..  ఎస్సీ వర్గీకరణకు ప్రధాని హామీ సంస్థాగత మార్పులో భాగంగానే  బండి సంజయ్‌ మార్పు బీజేపీకి అవకాశం ఇస్తే గుజరాత్‌,  యూపీలా అభివృద్ది  కాంగ్రెస్‌లో విభేదాలు ఉన్నాయని  ఖర్గేనే ఒప్పుకున్నాడు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు  వోట్ల కోసం గాలం  మీట్‌…

‌ప్రజల బాగుకోసమే ఆరు గ్యారంటీలు

మోదీ, కెసిఆర్‌ ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ప్రజల కోసం తెలంగాణ ఇస్తే దోచుకుంటున్నారు సర్వ మాతాలకు మా మ్యానిఫెస్టో హామీపత్రం ‘అభయహస్తం’ పేరున కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను విడుదల చేసిన ఖర్గే   ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ ‌జాబ్‌ ‌క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిన పార్టీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…

పరిగిలో చెల్లని రూపాయి తాండూరులో చెల్లుతదా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: పరిగి లో చేల్లని రూపాయి తాండూర్లో చెల్లుతుందా.. అని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి, దరునివాగు తండా, హన్మాపూర్, గిర్మాపూర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో…

దత్తత పేరుతో కొడంగల్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17: పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు   కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పెట్  దుద్యాల కొత్తపల్లి మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.కొడంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని బీఆర్ ఎస్ ప్రభుత్వం కొడంగల్ ప్రాంత ప్రజలను మోసం చేసిందనీ అన్నారునారాయణపేట్-కొడంగల్…

కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు. తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…

అవినీతిని అంతం చేయాలంటే జనసేనానే గెలిపించండి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు ఓటు అనే ఆయుధంతో  చికిత్స చేసి, అవినీతి రహిత పాలనను తీసుకొచ్చేందుకు  యువశక్తితోనే సాధ్యమని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్  డివిజన్ పర్వత్ నగర్ లో వేంచేసి…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆదిల్ పటేల్ ఆధ్వర్యంలో 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా ప్రభుత్వ …

మూడోసారి ముఖ్యమంత్రి చేసే అదృష్టం మీదే

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17: గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ,అదృష్టవంతులు అని  అందుకే కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే అదృష్టం మీవంతు వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు శుక్రవారం నాడు మండల కేంద్రమైన జగదేవపూర్ లో బహిరంగ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ … తెల్లవారి లేవగానే నీటి…

ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఎన్నికల్లో తనకు ఒక ఛాన్స్ కల్పిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మనసురాబాద్ డివిజన్లో జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, చంద్రపురి కాలనీ, సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్లో…