NEWS

NEWS

పరిగిలో చెల్లని రూపాయి తాండూరులో చెల్లుతదా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: పరిగి లో చేల్లని రూపాయి తాండూర్లో చెల్లుతుందా.. అని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపల్లి, దరునివాగు తండా, హన్మాపూర్, గిర్మాపూర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో…

దత్తత పేరుతో కొడంగల్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17: పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు   కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పెట్  దుద్యాల కొత్తపల్లి మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.కొడంగల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని బీఆర్ ఎస్ ప్రభుత్వం కొడంగల్ ప్రాంత ప్రజలను మోసం చేసిందనీ అన్నారునారాయణపేట్-కొడంగల్…

కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు. తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…

అవినీతిని అంతం చేయాలంటే జనసేనానే గెలిపించండి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు ఓటు అనే ఆయుధంతో  చికిత్స చేసి, అవినీతి రహిత పాలనను తీసుకొచ్చేందుకు  యువశక్తితోనే సాధ్యమని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్  డివిజన్ పర్వత్ నగర్ లో వేంచేసి…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆదిల్ పటేల్ ఆధ్వర్యంలో 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా ప్రభుత్వ …

మూడోసారి ముఖ్యమంత్రి చేసే అదృష్టం మీదే

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17: గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ,అదృష్టవంతులు అని  అందుకే కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే అదృష్టం మీవంతు వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు శుక్రవారం నాడు మండల కేంద్రమైన జగదేవపూర్ లో బహిరంగ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ … తెల్లవారి లేవగానే నీటి…

ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఎన్నికల్లో తనకు ఒక ఛాన్స్ కల్పిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మనసురాబాద్ డివిజన్లో జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, చంద్రపురి కాలనీ, సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్లో…

బీఆర్ఎస్ కు షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 17: బహుజన ఆత్మగౌరవం కోసం గొంతెత్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి పార్టీ నుంచి బరిలో ఉన్న నీలం మధు ముదిరాజ్ కి సబ్బండ బహుజన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు యువత బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు.పటాన్ చెరు…

కుల మతాలకతీతంగా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: కులమతాలకతీతంగా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మదినగూడ కిన్నెర గార్డెన్ లో జరిగిన పాస్టర్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో అతిపెద్ద పార్టీ…

విజయోత్సవ ర్యాలిని తలపించిన బండారి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 17:    ఉప్పల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచిన బండారి లక్ష్మారెడ్డి , గురువారం ఉప్పల్ సర్కిల్లోని రామంతపూర్ డివిజన్ లో, వాసవి నగర్, కామాక్షిపురం, వివేక్ నగర్, శ్రీనివాసపురం ఈస్ట్, ఓల్డ్ రామంతాపుర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ, కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారీ…