కాంగ్రెస్ మాయ మాటలను నమ్మి మోసపోవద్దు

ఆ పార్టీ వల్లనే గతంలో తెలంగాణకు అన్యాయం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఆలోచించి వోటేయాలి పరకాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుంది పరకాల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్…చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి ప్రజాతంత్ర, పరకాల, నవంబర్ 17 : కాంగ్రెస్సోల్లు. బీజేపోళ్ల మాటలను నమ్మితే ఆగమయ్యేది…



