NEWS

NEWS

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి…

పేదల బతుకుల్లో వెలుగులు నింపిన బీఆర్‌ఎస్‌ను దీవించండి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: పేదల బతుకుల్లో వెలుగులు నింపిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని బీఆర్‌ఎస్‌ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తల్లి ప్రమొదిని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె యలాల మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసిరెడ్డి జెడ్పీటీసీ ప్రమోదిని …

బీసీలను అవమానించేలా రాహుల్ గాంధీ, కేటీఆర్ మాట్లాడారు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అంటే బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కులం కాదు గుణం ముఖ్యం అని కేటీఆర్ కూడా బీసీలను అవమానించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఈ…

సకల జనుల విజయ సంకల్ప సభలు..

 బహిరంగ సభలలో ప్రసంగించనున్న అమిత్‌ షా హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌16:బిజెపి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఈనెల 18న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలలో భాగం గా వివిధ బహిరంగ సభ లలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలకు లిసకల జనుల విజయ సంకల్ప సభలి గా నామకరణం…

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడమే బిజెపి లక్ష్యం

.నిరుద్యోగ యువతను కేసీఆర్‌ ‌దగా చేశారు •ఎన్నిచేసినా తండ్రీకొడుకుల ఉద్యోగం ఊడిపోవడం  ఖాయం.. •కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండూ   ప్రజలను మోసం చేశాయి •బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ  అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని..ఏ వర్గం కూడా…

చిదంబరం తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది కెసిఆర్‌ ‌తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపారు చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ ‌వేదికగా మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం..దాన్ని…

చెరువులను మింగిన మల్లారెడ్డి

•అధికారులు చర్యలెందుకు తీసుకోరు •మేడ్చల్‌కు ఐటి కంపెనీల హామీని తుంగలో తొక్కారు •అటకెక్కిన డంపింగ్‌ ‌యార్డ్ ‌సమస్య •కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పేదలను ఆదుకుంటాం •జవహర్‌ ‌నగర్‌ ‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌చెరువుల పక్కన భూములు కొని… చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని…

ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం

దానితోనే ఇప్పుడు రైతుబంధు వొస్తుంది •కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ •పైరవీకారులు, దలారులు కూడా వొస్తరు • భూములను మీరు కాపాడుకుంటారా లేదా •ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఆలోచించాలి •నిజామాబాద్‌ ‌రూరల్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన…

మంచిగున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిన పార్టీ కాంగ్రెస్‌

•చనాకా-కొరాటాతో పిప్పల్‌ ‌కోట్‌ ‌రిజర్వాయర్‌కు నీళ్లు •నాడు అదిలాబాద్‌ ‌జిల్లాలో వర్షాకాలం వొస్తే మన్యం రోగాల బారిన పడేది •నేడు మిషన్‌ ‌భగీరథలో అంటు రోగాలతో చావులు లేకుండా చేసుకున్నం •బోథ్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మనదేశంలో ఇంకా రాజకీయ పరిణతి రావాల్సిన అవసరం ఉందని,…

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…