NEWS

NEWS

బందుల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడదాం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17 : బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారని కొడంగల్ మాజి  ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు  దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి 15 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని గురునాథ్ రెడ్డి పార్టీ కండువా…

ముస్లిం వోటర్ల తీర్పు పైనే తెలంగాణ ఎన్నికల ఫలితాలు..

రాజధానిలో ప్రస్తుతం ఎంఐఎం(మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌)  ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం వోటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వీరు బీఆర్‌ఎస్‌ కు మద్దతుగా నిలిచారు. గులాబీ పార్టీ ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో కీలక…

ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపు కోసం బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. శుక్రవారం పలు వార్డులలో ఆమనగల్ పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు జేనిగల యాదగిరి యాదవ్ ప్రచారం చేసి ఓట్లు అడిగారు. ఒక్క అవకాశం ఇస్తే ఆమనగల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని…

కెఎల్ఆర్ సమక్షంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి,జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల మల్లయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు గంగుల నిఖిత రాకేష్ రెడ్డి లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…

ఆచారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి గెలుపు కోసం ఆయన సతీమణి గీత ఆమనగల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన భర్త ఆచారి బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ఐదు సార్లు పోటీ చేసి ఆరోసారి మీ ముందుకు వచ్చారని ఆయనను…

బిఆర్ఎస్ పార్టీకే మాలల సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బిఆర్ఎస్ పార్టీకే మాలల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల…

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజల అభ్యున్నతికి పాడుపడతారని ప్రజల సంక్షేమం అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల…

ఇబ్రహీంపట్నంలో మారుతున్న సమీకరణాలు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.బిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి,కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి,బిజెపి అభ్యర్థి దయానంద్ గౌడ్ పోటీ చేస్తున్నారు.సిపిఎం నుండి యాదయ్య పోటీ చేస్తుండగా నియోజకవర్గంలో దశలవారీగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్యలో పోటీ ఉంటుందని అందరూ…

సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్‌ది సంక్షేమమని,ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ,గుమ్మడివెల్లి,ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్,అన్నోజిగూడ,గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా…

ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 17: ఎల్ .బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోఎన్నికల శంఖారావం ప్రారంభంలో…