NEWS

NEWS

బిఆర్ఎస్ లో చేరిన సత్యం సాగర్

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 18 : తెలంగాణ సాగర సంగం ప్రధాన కార్యదర్శి, మాజీ వార్డ్ మెంబర్  గౌరక్క సత్యం సాగర్ నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో  మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో  శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సత్యం సాగర్ తో పాటు సుమారు 100 మంది  సాగరం సంఘం …

ముదిరాజుల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: ముదిరాజుల సంక్షేమం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి పట్టణంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో  ముఖ్య అతథులుగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గ,భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి ,జడ్చర్ల…

బీసీ అభ్యర్థిని సీఎం చేయడం బిజెపితోనే సాధ్యం దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: బీసీ అభ్యర్థిని సీఎం చేయడం కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమని భారతీయ  జనతా పార్టీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ అన్నారు కొడంగల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కొడంగల్ నియోజకవర్గ  అభ్యర్థి బంటు రమేష్ కుమార్ కి మద్దతుగా బిజెపి దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో…

కెసిఆర్‌ నాణేనికి రెండు పార్శ్వాలు!

తెలంగాణలో అన్నింటికీ కేంద్ర బిందువు ఆయనే దేశ రాజకీయాల్లో, అందునా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలన్నింటిలో పదవులు, పెత్తనం సాధారణంగా ఒకే కుటుంబం చేతిలో ఉంటుంది. పార్టీలో నంబర్‌ వన్‌ స్థానంలో ఆ కుటుంబం వారే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నంబర్‌ టూ స్థానంలో కూడా కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర నేతలు…

రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 18: రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు అండగా ఉంటారని  బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు .సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచపురం గ్రామంలోని కారు గుర్తుకు ఓటు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..  మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల రాజకీయ ప్రశ్నలు- డిమాండ్లు!

తెలంగాణ ఎన్నికల రణరంగం జోరుమీద నడుస్తోంది. అలవికాని వాగ్దానాలు, పరస్పర దూషణలు నిస్సిగ్గుగా ప్రవహిస్తున్నాయి. ఇంకో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లబోతున్నదనేది తెలిపోతుంది. ఈ సందర్భంగా  కొన్ని ‘రాజకీయ ముచ్చట్లు’ చెప్పుకుందాం. ఇప్పుడు జరుగుతున్నదంతా అదేగా, మళ్లీ కొత్తగా మీరు చెప్పే రాజకీయం ఏముంది అని ఎగతాళి చేయవచ్చు కొందరు! రాజకీయం అంటే…

కౌంట్‌ ‌డౌన్‌..13 ‌ప్రజా‘తంత్రం’

ఎలక్షన్‌ ‌ముందు వోటర్లే దేవుళ్లు ఎన్నికలయ్యాక ఔటర్లో బ్రేకులు గట్టుకి చేరాక ఇంతే సంగతులు మెట్టు దిగరు మెజారిటీ లీడర్లు! మూస పోసినట్టుగా అభ్యర్థులు ఎంపిక సమస్యతో జనం తిప్పలు అరుదైన జాతిగా నిబద్ధ నేతలు వీరే మెరుగైన సమాజానికి కర్తలు – వి.రమేష్‌ ‌బాబు 37 అంశాంలతో తెలంగాణకు ‘అభయహస్తం’ పేర కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోను…

ఆరు గారంటీలు తప్పకుండా అమలు చేస్తాం

తెలంగాణా సంపద ఒక కుటుంబమే అనుభవిస్తున్నది.. బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి వరంగల్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రజలను ఆత్మీయ పలకరింపుతో ముందుకు సాగిన రాహుల్‌ ‌పాదయాత్ర వరంగల్‌/ఎం‌జిఎం, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌సోనియా గాంధీ తెలంగాణా ప్రజల కల నిజం చేయాలని రాష్ట్రం ఇస్తే…

‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యం… యుద్ధం కాంగ్రెస్‌…‌బీఆరెస్‌కు మధ్యనే

నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణాలో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే యుద్ధమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు తనకు ఉన్న సంబంధం…

కాంగ్రెస్‌ ‌మాయ మాటలను నమ్మి మోసపోవద్దు

ఆ పార్టీ వల్లనే గతంలో తెలంగాణకు అన్యాయం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఆలోచించి వోటేయాలి పరకాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వొస్తుంది పరకాల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…‌చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి ప్రజాతంత్ర, పరకాల, నవంబర్‌ 17 : ‌కాంగ్రెస్సోల్లు. బీజేపోళ్ల మాటలను నమ్మితే ఆగమయ్యేది…