NEWS

NEWS

ప్రచారంలో వింత అనుభవాలు..

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డిలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి జైపాల్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేయాలని రైతులను…

కల్వకుర్తి సీఎం కే.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిన నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరుతున్న వాహనాలను జెండా ఊపి బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సీ ఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్…

విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంఏ పాషా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 :  ఆమనగల్లు విద్యానగర్ కాలనీ కి సంబంధించిన దీర్ఘకాలిక, అత్యంత కీలకమైన సమస్యను పరిష్కారం చేసినందుకుగాను కమిటీ సభ్యులు కాలనీవాసులు అధ్యక్షుడు ఎంఏ పాషాని మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాలనీ కార్యవర్గం సమావేశమై ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా పాష  ఉపాధ్యక్షుడు వర్కాల శేఖర్, జనరల్ సెక్రెటరీ మానుపాడు జంగయ్య,…

జల్లెడలా ముర్రేడు బ్రిడ్జ్‌ మంత్రి పర్యటనతో మోక్టం కలిగేనా ?

ప్రసవ వేదనలా ప్రయాణం మొన తేలిన ఇనుప చువ్వలు గుంతల మయంగా పుట్‌పాత్‌ కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్‌పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులనే భయందోళన వాహనదారలు వ్యక్తం చేస్తున్నారు.…

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…

వార్‌ వన్‌ సైడే..

‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం వోటు వోటు పడేలా….లక్ష్యం…లక్షన్నర వోట్లు మెజారిటీ… ప్రతీ 100 వోట్లకు ఓ ఇంఛార్జి సిద్ధిపేట నియోజకవర్గంలో 2330పై చిలుకు ఇంఛార్జులు ఎన్నికల వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ మరో అరుదైన రికార్డుకు…వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్‌ షూటర్‌! మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు (ఎ.సత్యనారాయణ…

పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తా

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 18: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వాజీర్ అన్నారు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వజీర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అబ్దుల్…

కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బిఅరెస్ రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాదు మ్యానిప్లేటెడ్ పేపర్స్ అని, తలా తోక లేకుండా ఉందన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో…

నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: శంకర్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమన్నకు గజమాలతో స్వాగతం పలికారు.నియోజకవర్గంలోని ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను పామేనా భీం భరత్ కోరినారు.ప్రతిపక్ష నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో వందల ఎకరాల భూములు నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత నాదన్నారు. శంకర్పల్లి మండలంలోని శేరిగూడ,…