NEWS

NEWS

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…

తలలో కుక్కుకున్న కోరికలు

దండాలు పెట్టీ పెట్టీ మంత్రాలతో పిలచి పిలచి ఓ కల కోరినందుకు వరమిచ్చినట్లే ఇచ్చి  శాపాన్ని  చూపావే… కరుణించావనే నమ్మకం బతికుండగానే అజ్ఞానపు ఆవేశంలో కొత్త ఆలోచన వింత ప్రవర్తనలో తలలో కుక్కుకున్న కోరికలు గుండె వేగాన్ని పెంచి నిద్రను లాగేసుకుంటే తమాషా చూస్తున్నావా? నా భక్తికి నీ బాధ్యత లేదా? నా పరువుకి నీ…

తలెత్తిన ‘ఆలివ్‌‘ మొలకలు

ఏ అల్లా… ఏ ఖుదా ఓ యాకోబు… ఓ జీసస్‌ ఓరి దేవుడా… ఓ ప్రభువా మతానికో దేవుళ్ళారా మీరంతా చెప్పే స్తుతి వాక్యం అమ్మ అంటే దేవతని అమ్మ ఒడంటే దైవత్వమని తల్లిపాదాల క్రిందనే స్వర్గముందని అమ్మే సర్వస్వమని బ్రతికే చిన్నారులం రాక్షస యుద్ధోన్మాది మానవతను నిర్దయగా దహిస్తూ ఏ విద్వేష కాలనాగో బుసకొడుతూ…

వోటు గుద్దితే..

నదులన్ని కలిసి సముద్రములో ఎలా కలుస్తాయో వివిధ పార్టీల నాయకులు నేడు ‘అవినీతి అనే సముద్రములో’ కలుస్తున్నారు ఓకేచోట అక్కడ ఉప్పునీరు త్రాగడానికి పనికిరాదు ఇక్కడ నాయకులు ప్రజలకు పనికి రారు ఆవులు-ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు విరిగినట్లే కొట్లాటలు పెట్టే నాయకులు బాగానే ఉంటున్నారు తెల్లారితే బావా..అన్నా… కానీ కాళ్ళు విరగ్గొట్టుకునే దూడలే అమాయక…

ఒక రోజు అతిథి

నీకేమైనా అనిపించిందా…ఇవ్వాళ… పోయిన కాలం వస్తుందని! నీకేమైనా తోస్తుందా… గడిచిన రోజులు పుడతాయని..! నీకేమైనా తడుతుందా… విరిగిన బతుకులు అతుకుతాయని..! అనిపిస్తుందా…ఏమైనా వినిపిస్తుందా..! అన్ని తత్వాలు మానవత్వం చెట్టుకొమ్మలేనని! దేనిని పట్టుకుని ఊగినా సన్నిహితము లేదా విపరీతము కదా… పరిస్థితులు కల్పించాయి కదా కసాయి మూకలను! పరిస్థితులనేమో పునాది!! ఇక్కడికి పంచడానికి వచ్చాం ఏ మతము…

వ్యాస శోభ…

 సమాజానికి ఒక బలమైన ప్రేరకంగా సాహిత్యం తోడ్పడుతున్నది. ప్రాచీనత నుండి ఆధునికత దాకా సాగిన అప్రతిహత సాహిత్య ప్రస్థానాన్ని పరిశోధించి, అనుశీలించి, విశ్లేషణాత్మకంగా తరచి చూసి ప్రామాణిక వ్యాసాల సమాహారంగా మలిచి సాహిత్య వ్యాస వల్లరి పేరుతో సంపుటిని వెంపరాల వేంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి హృద్యంగా అందించారు. ప్రాచీన సాహిత్యంలోని  నైతికతను, పారమార్థికతను, ఆధునిక సాహిత్యంలోని…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించండి మధుయాష్కి గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16: బీఆర్ఎస్ పాలనతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందని, ఓటుతో నయం చేసి, కేసిఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. గురువారం చైతన్యపురి డివిజన్లో యోగా…

నిధులు తెస్తా అభివృద్ధి చేస్తా ఉప్పల్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి   ప్రభాకర్ రోడ్డు షో

 ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 16:   ప్రజల కోసం, ఉప్పల్ ప్రగతి కోసం   పాటుపడే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్లో మరో సారి అవకాశం ఇచ్చి  ఆశీర్వదించి కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని  రాజ్యసభ సభ్యులు డాక్టర్. కె.లక్ష్మణ్ ప్రజలను అభ్యర్థించారు.   అవకాశవాద  నాయకులు, అమలు కాని హామీలతో, పదవుల కోసం ప్రగల్బాలు…

కార్మికుల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ 

ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ప్రభుత్వ సంస్థల అమ్మకమే బిజెపి లక్ష్యం పారిశ్రామిక రంగాన్ని కుందేలు చేసిన కాంగ్రెస్ నిర్ణయాలు బిహెచ్ఇఎల్ పరిశ్రమను కాపాడింది సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వివిధ కార్మిక సంఘాలు. కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ 23న పటాన్…

ఎంసీఎంసీ మీడియా సెంటర్ ను  పరిశీలించిన ఎన్నికల అధికారులు

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఈ విషయంలో ఎంసీఎంసీ మీడియా సెంటర్లో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్ (మేడ్చల్), పూర్వాగార్గ్  (ఉప్పల్, మల్కాజిగిరి), జిల్లా పోలీసు అబ్జర్వర్…