NEWS

NEWS

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…

వార్‌ వన్‌ సైడే..

‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం వోటు వోటు పడేలా….లక్ష్యం…లక్షన్నర వోట్లు మెజారిటీ… ప్రతీ 100 వోట్లకు ఓ ఇంఛార్జి సిద్ధిపేట నియోజకవర్గంలో 2330పై చిలుకు ఇంఛార్జులు ఎన్నికల వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ మరో అరుదైన రికార్డుకు…వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్‌ షూటర్‌! మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు (ఎ.సత్యనారాయణ…

పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తా

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 18: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వాజీర్ అన్నారు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన మైనారిటీ యువ నాయకుడు అబ్దుల్ వజీర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అబ్దుల్…

కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కాంగ్రెస్ మేనిఫెస్టో అబయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బిఅరెస్ రాష్ట్ర నాయకులు జగదీశ్వర్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాదు మ్యానిప్లేటెడ్ పేపర్స్ అని, తలా తోక లేకుండా ఉందన్నారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో…

నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: శంకర్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమన్నకు గజమాలతో స్వాగతం పలికారు.నియోజకవర్గంలోని ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను పామేనా భీం భరత్ కోరినారు.ప్రతిపక్ష నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో వందల ఎకరాల భూములు నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత నాదన్నారు. శంకర్పల్లి మండలంలోని శేరిగూడ,…

సంక్షేమ పథకం అందని ఇల్లులేదు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో సి ఎం కే సి ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లులేని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు .శనివారం మహేశ్వరం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి ఆకన్‌పల్లి, గట్టుపల్లి,కోళ్ల పడకల్, పెండ్యాల్ తో పాటు…

మరోసారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి కొనసాగిస్తా 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి కొనసాగిస్తా అని ప్రజలను యాదన్న కోరినారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందినాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.కొమరబరండ గ్రామంలో రామక్కపాటకు ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి సర్పంచ్ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్…

అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే శిఖండిలా సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు సామ రంగారెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 18:  గెలిపించిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తుంటే, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం శిఖండిలా అడ్డుపడుతున్నాడని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మన్సూరాబాద్‌ డివిజన్‌లోని లెక్చరర్స్‌ కాలనీ, వినాయక నగర్‌ కాలనీ, బొమ్మలగుడి, ఎల్లారెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టి…

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ కౌన్సిలర్ బోండాల శ్రీనివాస్ గౌడ్ లు పేర్కొన్నారు. శనివారం వికారాబాద్…