NEWS

NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది : రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ

ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీలను గౌరవించి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమనీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం కుటుంబ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల…

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్న్ని 19: దళిత వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్.బి.నగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ…

సిడబ్ల్యూసి 2023 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ భారత్ టీం గెలవాలని ప్రత్యేక పూజలు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ టీం గెలవాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దంపతులు కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో అజయంగా గెలుస్తూ వస్తున్నటువంటి భారత్ టీం ఆదివారం అహ్మదాబాద్, గుజరాత్,…

గ్రామాలలో గులాబీ జెండాల రెపరెపలు..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ షో కు భారీ స్పందన భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. కాలనీల వాసులు.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్ పూర్ మండలం ఐలాపూర్, ఐలాపూర్ తాండా, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట…

ఆచారికి మద్దతుగా ఇంటింట ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా బిజెపి నాయకులు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక అవకాశం ఇచ్చి ఆచారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమనగల్లు అభివృద్ధి చెందాలంటే ఆమనగల్లు పట్టణానికి చెందిన స్థానిక బిజెపి అభ్యర్థి అభ్యర్థి ఆచారి కమలం పువ్వు గుర్తుకు…

ప్రచారంలో వింత అనుభవాలు..

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డిలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి జైపాల్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేయాలని రైతులను…

కల్వకుర్తి సీఎం కే.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిన నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరుతున్న వాహనాలను జెండా ఊపి బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సీ ఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్…

విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంఏ పాషా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 :  ఆమనగల్లు విద్యానగర్ కాలనీ కి సంబంధించిన దీర్ఘకాలిక, అత్యంత కీలకమైన సమస్యను పరిష్కారం చేసినందుకుగాను కమిటీ సభ్యులు కాలనీవాసులు అధ్యక్షుడు ఎంఏ పాషాని మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాలనీ కార్యవర్గం సమావేశమై ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా పాష  ఉపాధ్యక్షుడు వర్కాల శేఖర్, జనరల్ సెక్రెటరీ మానుపాడు జంగయ్య,…

జల్లెడలా ముర్రేడు బ్రిడ్జ్‌ మంత్రి పర్యటనతో మోక్టం కలిగేనా ?

ప్రసవ వేదనలా ప్రయాణం మొన తేలిన ఇనుప చువ్వలు గుంతల మయంగా పుట్‌పాత్‌ కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్‌పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులనే భయందోళన వాహనదారలు వ్యక్తం చేస్తున్నారు.…