NEWS

NEWS

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్‌

దుబ్బాకలో  బిఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది: మంత్రి తన్నీరు హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ రావు చేశారు.…

కేసీఆర్‌ జైత్రయాత్ర ఆగదు.. ఇక ఆగడే ..!

తెలంగాణలోని అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు, ఓటమి పై మీడియాలో వచ్చినన్ని విశ్లేషణలు, సర్వేలు ప్రజలకు చికాకు పెట్టుతున్నాయి. దానితో ఎవరికి వారు మేధావులుగా కంప్యూటర్‌ ముందు కూర్చొని తమ మనసులోని భావంతో పాటు వారు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా లెక్కలు కట్టి, రాజకీయ సమీకరణాలను గుదిగుచ్చి, ఓ వార్తా కథనాన్ని అల్లుతున్నారు. ఇంకా…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.వేల కోట్ల నిధులు తెచ్చి, జల్‌ పల్లిని అభివృద్ధి చేశా… చేసిన అభివృద్ధిని చూసి వోటు వేయండి పహాడి షరీఫ్‌ రోడ్డు షోలో సబితా ఇంద్రారెడ్డికి ప్రజల బ్రహ్మరథం మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 20: జల్‌ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ…

చేవెళ్ల ఎమ్మెల్యేగా భీం భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం!!

– సోలిపేట కురుమ సంఘం అధ్యక్షులు యాదయ్య ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 20 : వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చేవేళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం చిన్నసోలిపేట గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కురుమ యాదయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికలలో…

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్

వజ్రేష్ యాదవ్ కు మద్దతుగా జూపల్లి శోభారాణి కృష్ణారావు విస్తృత ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  20 : తోటకూర వజ్రేష్ యాదవ్   గెలుపు  తధ్యమని  దమ్మాయిగూడ   మున్సిపల్  కాంగ్రెస్ పార్టీ  మహిళా అధ్యక్షురాలు  జూపల్లి శోభారాణి  కృష్ణారావు  అన్నారు.  సోమవారం ఆమె  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని దమ్మాయిగూడలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు.  చేతి  గుర్తుకు ఓటు వేసి…

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయింది 

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయిందని, తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అమలు కానీ హామీలు నమ్మి ఓటేయ్యొద్దనీ  కేంద్ర నిధులు తెచ్చి నేనే ఉప్పల్ అభివృద్ధి…

30 సంవత్సరాల జరగని అభివృద్ధిని రెండు సంవత్సరాలు చేశా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 20: గత 30 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలలో చేసి చూపించానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ఆశీర్వాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు మండలం నారాయణపూర్, వీర్ శెట్ పల్లి, గోనూర్,…

మోసం కెసిఆర్ నైజం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కల్వకుర్తి లో ఆచారినీ గెలిపించండి… రాష్ట్రవ్యాప్తంగా కల్వకుర్తి లాంటి సంకేతాలు అందాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20: తెలంగాణ   రాష్టంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో   కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు ఆదివారం   ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు…