NEWS

NEWS

అభివృద్ధికి కేరాఫ్  బిఅర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ అని, కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు. ప్రతిపక్షాల అంచనాలకు సైతం అందకుండా రెండవ…

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసమే 

11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచారు 1200 మంది ప్రాణాలు బలిగొని రాష్ట్రాన్ని ఇచ్చారు దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం కారుకు ఓటు ప్రగతికి బాట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు, కార్యకర్తలు పటాన్…

కుత్బుల్లాపూర్ శివసేన ఎమ్మెల్యే అభ్యర్థి  విత్ డ్రా

ప్రజాతంత్ర, నవంబర్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శివసేన బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్  నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నామినేషన్ వేసిన నాలుగు రోజులకు లక్ష్మణ్ మాతృమూర్తి భారతి బాయ్ పరమపదించారు. ఆయన కన్నతల్లి మరణించడంతో మనస్థాపానికి గురయ్యానని ఎమ్మెల్యే అభ్యర్థికి విత్ డ్రా చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. శివసేన…

పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  పోస్టల్ బ్యాలెట్ పంపిణీ  పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి అన్నారు.సోమవారం తాండూరు  రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఈ జిల్లాకు…

మంత్రి హరీష్ రావు సమక్షంలోబిఆర్ఎస్ పార్టీలో చేరిన ఖమ్మం పల్లి కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయుటకు మేమంతా బిఆర్ఎస్ పార్టీ వైపు ఉండి  కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సోమవారం ఖమ్మం పల్లి గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ నాయకులు.స్థానిక ఎంపీటీసీ యాదగిరి మాజీ సర్పంచ్ దామశంకర్ మండల నాయకులు మంద…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్-బిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: జల్ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తానని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత ఐదు ఏళ్ల క్రితం జల్ పల్లి మున్సిపాలిటీ పూర్తిగా చెత్త చెదారం, మురుగు నీరు…

బహుజనులు బానిసలుగా కాదు పాలకులుగా ఉండాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 20 : మన ఓటును మనువాద దోపిడీ కులాల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి బానిసలుగా ఉండాలా లేదా అనే విషయం తేల్చికొనే సమయం ఆసన్న మైనదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నిమ్న జాతుల పౌర సమాజానికి పిలుపునిచ్చారు. మనకు ఓటు…

మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన చిన్నకోడూరు  బోయిని రాకేష్ 

సిద్దిపేట,ప్రజాతంత్ర, నవంబర్ 20:  బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు అజయ్ తో పాటు అల్లీపూర్ గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రవీణ్ బీజేవైఎం మరికొంత మంది యువకులు చేరారు. వారికీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.అదేవిదంగా అల్లీపూర్ గ్రామం లో ఉన్న యాదవ సంఘం 48 కుటుంబాలు సభ్యులు…

స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా  జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్  జయ శ్రీ ఎస్.భోజ్ (ఐఎఎస్), దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్), అబ్జర్వర్ లతో కలిసి సిద్దిపేట పట్టణం పొన్నాల…

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్ రాక

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ బిజెపి తోడు దొంగలే ఇది దుబ్బాకలో…