NEWS

NEWS

నేను లోకల్ గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : జగదేవపూర్ మండల పరిధిలో ని తిమ్మాపూర్, అనంతసాగర్, బస్వాపూర్, వట్టిపల్లి, మాదాపూర్ పలుగుగడ్డ, మునిగడప గ్రామల్లో గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి ఇంటింటి ప్రచారం లో భాగంగా గ్రామలు తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను గడప గడపకు వివరిస్తూన్నామని అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ…

కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆగం కావొద్దు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాయమాటలు నమ్మి ఆగం కావద్దని తాండూరు అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన సతీమణి ఆర్తి రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి మున్సిపల్…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి ఉంటుంది

 షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 20 : షాద్ నగర్ నియోజకవర్గం లోని కేశంపేట్ మండలంలోని సంఘం గ్రామంలో ఎన్నికల ప్రచారం.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి  శంకర్ భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్…

పటాన్ చెరు పట్టణం లో కాట రోడ్ షో

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 20: ప్రచారంలో భాగంగా  పటాన్ చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ బసవేశ్వర విగ్రహం నుండి రోడ్ షో గా బయలుదేరి శాంతినగర్, ఎం జి రోడ్ మీదుగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, తమ అమూల్యమైన ఓటును చేతి…

బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తాం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరిన యువత వెల్లడి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: బి ఆర్ ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రోజా సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన యువకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో నారాయణపూర్ (తాండూర్ మండలం) యువత టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు.…

కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్  పార్టీ లో  చేరిన  ఇంద్రనగర్  ఆటో డ్రైవర్లు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఇంద్రనగర్ ఆటో స్టాండ్ 30 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్  పార్టీ లో  చేరారు. ఇంద్రనగర్ ఆటో స్టాండ్  సీనియర్ నేతలు, ఆటో డ్రైవర్లు 30 ఏళ్లుగా పార్టీకి పని చేస్తూ, పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీని…

పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి స్వల్పంగా గుండెపోటు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 20: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. నందిగామ సభలో ప్రసంగం తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా తన వాహనంలో కూర్చోవడానికి వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. కార్యకర్తలు హుటాహుటిన…

గులాబీ గూటికి హస్తం పార్టీ నాయకులు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20:  దౌలతాబాద్ మండలం నీటూర్,పొల్కంపల్లి, సేవబండ తండా,కొడంగల్ మండలం పోచమ్మ తండా మద్దూరు మండలం చంద్ర నాయక్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారిని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా…

దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 20 :  ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ కు అమ్ముడు పోయిన ఎల్బీనగర్ ఎమ్యెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం నేత మంచాల శ్రీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు…

సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎలాంటి ఒత్తిడికి  లోను కాకుండా ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం…