NEWS

NEWS

సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట యాదవ్ సదర్ ఉత్సవా కమిటీ, యాదవ సంఘం  సంఘం అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన సదర్ సయ్యాటలో అయన ముఖ్య…

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నేతలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  సిద్దిపేటలో బిజెపి, కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందివ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణకూట్లో రాయి తీయలేనోడు ఏట్లోని రాయి తీస్తడు అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం.కర్ణాటకలో మూడు గంటల…

అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  వర్గాల ప్రజలకు అండగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు పోతుందని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గుడిసెల నందు గల్లీ, గల్లీ…

బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి  టిఎస్-ఎంఆర్ పి ఎస్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎస్సి వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామని మంత్రి హరీష్ రావు తెలిపారు.సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు.రెండవసారి కూడా అసెంబ్లీలో…

నేడు మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ  సమ్మేళనం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్వర్యంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,  ఈ నెల 21న మంగళవారం ఎల్బీనగర్ చింతల కుంటలోని ప్రల్లవి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులిపాటి త్రివేది, అధ్యక్షుడు తోట సుదేష్…

ఆరు పథకాలు ఆరు అస్త్రాలు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలుగా మార్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం చంపాపేట్ లో ఐఓసి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర…

భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు

గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్‌ ‌వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 19 : ‌గతంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం

ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో.. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి కాంగ్రెస్‌ ‌గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌…‌దళిత బంధుకు జై భీమ్‌ ‌కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్‌ ‌యాదవ్‌ని గెలిపించుకోవాలి కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర…

అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు..రైతు కూలీలకు ఆర్థిక సాయం ధరణి పేర పెద్ద ఎత్తున భూదోపిడీ…అధికారంలోకి రాగానే విచారణ 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ…బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్‌ ‌ది…

అమ్మను చూసి చాలా నేర్చుకున్నా..నాపై నాన ప్రభావం తక్కువే

చెల్లెలు కవిత చాలా డైనమిక్‌..‌మా కుటుంబంలో అలా ఇంకెవరూ లేరు సతీమణికి చాలా ఓపిక మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చాం..ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్‌ ‌పార్కులు ఏర్పాటు చేశాం మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు కేటాయించక పోవడం బాధగానే ఉంది ‘వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌మహిళలతో చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ :…