NEWS

NEWS

ఆదరించండి..ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ప్రజలంతా ఆదరించి తమ అమూల్యమైన ఆశీర్వాదాలు అందించాలని నీలం మధు సతీమణి నీలం కవిత ముదిరాజ్ కోరారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా గుమ్మడిదల మండలం బొంతపల్లి,వీరన్నగూడెం, కట్టెంకగూడెం గ్రామాల్లో బీఎస్పీ పార్టీ తరపున  ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఈ…

ఎన్నికల నిర్వాహణకు భారీ బందోబస్తు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 21 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఉన్నతాధికారుల పర్యటనలు స్థానిక పోలీసులు.. ప్రజలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు రాత్రి వేళల్లో తనిఖీలు పోలీసు వాహనాలతో పెట్రోలింగ్ ఏ చిన్న సమస్య వచ్చినా అప్రమత్తమవుతున్న పోలీసులు ఇదంతా ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృశ్య ఎలాంటి…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా…

దివ్యాంగుల ఓటింగ్‌ పెంచేలా ప్రత్యేక దృష్టి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దివ్యాంగుల ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి ఆదేశాల మేరకు స్వీప్ భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట ప్రాంతంలో మంగళవారం దివ్యాంగులకు ప్రత్యేక ఓటర్ అవగాహన కార్యక్రమము, బాల వికాస ఎడ్యుకేషన్ సొసైటీ…

మేడ్చల్‌ జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :  రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేష్ ప్రక్రియను జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామని, అదే విధంగా జిల్లాకు కేటాయించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల పరిశీలన సైతం పూర్తయిందని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం…

పోలీసులు తనిఖీల్లో రూ. 40 లక్షల పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఎన్నికల్లో నిబంధనలో భాగంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా నగదు రూ. 45 లక్షలు పోలీసులు పట్టుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సిఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా  పెద్దెముల్ మండలం మారేపల్లి లోని సుమిత్ర…

పల్లెవాసుల సాహిత్యంగా జానపదం స్థిరపడింది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ఏ భాషలో అయినా మొట్ట మొదట జానపద సాహిత్యమే పుడుతుందని, జానపదం ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్పందన ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ…

కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 21 : 60 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది ఏమిలేదని బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి, ధర్మసాగర్‌,ఖానాపూర్‌, దేవరంపల్లి,రేఘడిగణాపూర్‌,నాంచేరు,ఇంద్రారెడ్డినగర్‌, కిష్టాపూర్‌,ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ…

నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన    క్యాసారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు,పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా క్యాసారం గ్రామం కి వచ్చిన సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం…

రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దేశానికి వెన్నెముక రైతు, ప్రజా జీవన ఆధారం రైతు అని తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ(పి.జె.ఆర్.పి) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చుండి శోభన్ బాబు అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమమే లక్ష్యంగా పి.జె.ఆర్.పి పనిచేస్తుందని, పి.జె.ఆర్.పి అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలుస్తున్నట్లు…